అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం తనకు అపరిమితమైన ఆనందాన్నిచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన తన సంతోషాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. అయోధ్యలో రామమందిరం ఎదుట నిలుచుని ఉన్న ఫొటోని దానికి జత చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
"అయోధ్యలో రామమందిరం ఒక గుడి మాత్రమే కాదు మన దేశ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ మైలురాయి. ప్రపంచానికి వినయం, ధైర్యం, ధర్మానికి కట్టుబడటం వంటి అద్భుతమైన విలువల్ని అందజేసిన శ్రీరామచంద్రుడికి మనం సమర్పించే వినయపూర్వక కృతజ్ఞతాంజలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి