Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ! Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... కొత్త పేర్లు ఇవే! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ! Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... కొత్త పేర్లు ఇవే!

రహస్య ప్రదేశంలో దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు... హైరానా పడుతున్న పోలీసులు...

నా బిడ్డ కోసం.. న్యాయం కోసం నిరవధిక దీక్ష చేస్తున్నా. నా ప్రాణాలు పోయినా సరే పోరాటం కొనసాగిస్తా. ధర్నాచౌక్లో దీక్ష చేపడుతున్నట్లు పోలీసులకు దరఖాస్తు చేసినా వారు

Published : 2024-01-19 10:13:00

నా బిడ్డ కోసం.. న్యాయం కోసం నిరవధిక దీక్ష చేస్తున్నా. నా ప్రాణాలు పోయినా సరే పోరాటం కొనసాగిస్తా. ధర్నాచౌక్లో దీక్ష చేపడుతున్నట్లు పోలీసులకు దరఖాస్తు చేసినా వారు అనుమతించలేదు. అందుకే నా ఇంట్లోనే నిరవధిక దీక్ష చేస్తున్నా అంటూ కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి సావిత్రి గురువారం ఉదయం ప్రకటించారు. అయితే ఆ తర్వాత విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో ఆమె, తన మరో కుమారుడు సుబ్బరాజుతో కలిసి దీక్షకు దిగారు.

జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి... నా కుమారుడికి బెయిల్ అయినా ఇవ్వాలి అని సావిత్రి విజ్ఞప్తి చేశారు. సుబ్బరాజు మాట్లాడుతూ... ప్రాణం ఉన్న అంబేద్కర్ వారసుడిని అయిదేళ్లుగా జైల్లో నిర్బంధించి, ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. మొఘల్రాజపురంలోని న్యాయవాది కార్యాలయంలో ఉదయం వరకు సావిత్రి, సుబ్బరాజు  అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత గుర్తు తెలియని పదేశానికి వెళ్లారు. అక్కడే దీక్షలో అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లారు. అక్కడే దీక్షలో కూర్చుని, ఆ ఫొటోల్ని మీడియాకు విడుదల చేశారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

సావిత్రి, సుబ్బరాజు నిరవధిక దీక్ష చేపట్టడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వారి ఆచూకీని కనిపెట్టేందుకు నిఘా విభాగం అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. మొఘల్రాజపురంలోని శ్రీను తరఫు న్యాయవాది కార్యాలయం దగ్గర నిఘా ఉంచారు. వారు అక్కడ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లి ఉంటారోనని ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రి వరకు ఆచూకీని తెలుసుకోలేకపోయారు. సావిత్రి, సుబ్బరాజులకు పలు దళిత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శ్రీనుకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటామన్నాయి.

నేడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుండటం పోలీసుల్ని ఉత్కంఠకు గురి చేస్తోంది. సీఎం పాల్గొనే ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాలు తమ వాణిని వినిపిస్తాయనే సమాచారం ఉండటంతో.. సావిత్రి, సుబ్బరాజుల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు హైరానా పడుతున్నారు శుక్రవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీలు.. శ్రీనుకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య పిలుపునిచ్చారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →