TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు!

అవన్నీ సరిదిద్దార...? నేడు ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న సీఈసీ

నేడు ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం... అవన్నీ సరిదిద్దార.... ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటమే లక్ష్యంగా అధికార పార్టీ చేసిన ఓటర్ల జాబితా

Published : 2024-01-22 06:12:00

నేడు ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం...

అవన్నీ సరిదిద్దార....

ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటమే లక్ష్యంగా అధికార పార్టీ చేసిన ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, తప్పులపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన, విచారణ జరిపారా.. ఏం చర్యలు తీసుకున్నారనేదానిపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. వైకాపా నాయకులు, వాలంటీర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై చేర్పించిన లక్షల బోగస్ ఓట్లను తొలగించారా... తప్పుడు ధ్రువపత్రాలతో ఫాం-7 దరఖాస్తుల ఆధారంగా తీసేసిన అర్హుల ఓట్లు పునరుద్ధరించారా ??

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, తమకు అనుకూలంగా భారీగా దొంగ ఓట్లు చేర్చడాన్ని వ్యవస్థీకృతంగా కొనసాగిస్తోంది. వాలంటీర్లు, బూత్ స్థాయి అధికారులుగా వ్యవహరిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పెత్తనం చలాయిస్తూ తాము అనుకున్నట్లుగా ఓటర్ల జాబితా తయారయ్యేలా పన్నాగం అమలుచేసింది. అవన్నీ సరిదిద్దార అనేది అందరికి ప్రస్నార్ధకముగా మారింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →