సీఎం జగన్కు సంబంధించిన కేసులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు జగన్ అన్ని కేసుల్లో కలిపి దాదాపు 3000 వాయిదాలు కోరారని, దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని అన్నారు.
ఇంకా చదవండి: పార్టీకి సంబంధించిన అంశాలపై కేసీఆర్తో చర్చించా!! సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నా: కే కేశవరావు
జగన్ బెయిల్ సైతం రద్దు చేయాలని కోరానన్నారు. ఈ పిటిషన్లు ఏప్రిల్ 1న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయని, జగన్ అనే ఉన్మాదిపై తాను ఒంటరిగా పోరాడుతున్నట్లు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: