Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్!

22A Lands: 22ఏ భూముల వివాదంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

22A Lands: రాజకీయ కక్షలతో పలువురి భూములను 22ఏ జాబితాలో చేర్చిన ఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 22ఏ భూములపై కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 2026-04-10 16:07:00

రాజకీయ కక్షలతో పలువురి భూములను 22ఏ జాబితాలో చేర్చిన వైసీపీ నాయకులు..

కలెక్టరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున బాధితులు క్యూ..

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో భారీగా భూదోపిడి జరిగిందనే ఆరోపణలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ కక్షలతో పలువురి భూములను 22ఏ జాబితాలో చేర్చిన ఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తమ మాట వినకపోతే భూములను 22ఏలో చేర్చేవారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో చాలా మంది భూములను కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం వంటి వ్యవహారాలు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 22ఏ భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే 22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం బాధితుల్లో ఆశలు నింపింది.

ఈ ప్రక్రియలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. తమ భూములను 22ఏ నుంచి తొలగించాలని వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తూ అధికారులు వేగంగా విచారణ చేపడుతున్నారు. గత మూడు నెలల్లోనే వందకు పైగా ఫైళ్లను క్లియర్ చేయడం విశేషం.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరకబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

22ఏ భూముల సమస్యపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాధితులకు ఊరటనిస్తుండగా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Spotlight

Read More →