Payyavula Keshav: చైర్మన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్.. ఆ ప్రకటన అబద్ధమెలా అవుతుంది? Chandrababu: విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రేపు రావివలసలో ఇంటింటికీ పింఛన్లు! NaraLokesh: నేడు ముంబైలో.. రేపు ఉత్తరాంధ్రలో మంత్రి లోకేశ్ షెడ్యూల్ ఖరారు.!! Vizag Development: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా విశాఖ...! రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త విప్లవం! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం... కోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! వారిద్దరికీ బిగ్ రిలీఫ్! Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంలా మారింది..! అసెంబ్లీలో నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! JSP Chief Office: మంగళగిరి జనసేన కార్యాలయంలో అజ్ఞాత వ్యక్తి వీరంగం..! ఎస్పీ విచారణలో కీలక అంశాలు! AP Development: అమరావతిలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు... ప్రాజెక్టు వారీగా జరుగుతున్న పనుల సమీక్ష! మారుతున్న రాజధాని రూపురేఖలు! AP Sports: క్రీడల పేరుతో గతంలో వందల కోట్ల దోపిడీ...! వైసీపీ తీరుపై శాప్ ఛైర్మన్ ఆగ్రహం! IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..! Payyavula Keshav: చైర్మన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్.. ఆ ప్రకటన అబద్ధమెలా అవుతుంది? Chandrababu: విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రేపు రావివలసలో ఇంటింటికీ పింఛన్లు! NaraLokesh: నేడు ముంబైలో.. రేపు ఉత్తరాంధ్రలో మంత్రి లోకేశ్ షెడ్యూల్ ఖరారు.!! Vizag Development: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా విశాఖ...! రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త విప్లవం! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం... కోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! వారిద్దరికీ బిగ్ రిలీఫ్! Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంలా మారింది..! అసెంబ్లీలో నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! JSP Chief Office: మంగళగిరి జనసేన కార్యాలయంలో అజ్ఞాత వ్యక్తి వీరంగం..! ఎస్పీ విచారణలో కీలక అంశాలు! AP Development: అమరావతిలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు... ప్రాజెక్టు వారీగా జరుగుతున్న పనుల సమీక్ష! మారుతున్న రాజధాని రూపురేఖలు! AP Sports: క్రీడల పేరుతో గతంలో వందల కోట్ల దోపిడీ...! వైసీపీ తీరుపై శాప్ ఛైర్మన్ ఆగ్రహం! IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..!

AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు మరో శుభవార్త అందిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం, ఇ

Published : 2025-10-20 09:15:00
Oil Purchase: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక..! ‘భారీ సుంకాలు విధిస్తాం’ అని వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు మరో శుభవార్త అందిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మునగ పంట సాగుతో మహిళా రైతులను ప్రోత్సహించే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఉపాధి హామీ (MGNREGS) పథకం కింద అమలు కానుంది.

నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్!

మునగ పంట ఆరోగ్యానికి మంచిదిగా పరిగణించబడుతోంది. దీనిని ఆదాయ వనరుగా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, తర్వాత రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు విస్తరించనుంది.

దీపావళి.. చీకటిని తొలగించే వెలుగుల పండుగ! దీపావళి విశేషాలు! శుభాకాంక్షలతో...

రెండు సంవత్సరాలపాటు మునగ సాగించే మహిళా రైతులకు రూ.1,49,000 వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఇప్పటివరకు సుమారు 2,177 మంది రైతులు 1,814 ఎకరాల్లో మునగ పంటను సాగించేందుకు ముందుకు వచ్చారు. వీరికి గుంతలు తీయడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, పర్యవేక్షణ వంటి పనులకు నిధులు చెల్లించబడతాయి.

ఈరోజు బంగారంలో స్వల్ప మార్పు..ఈరోజు 10 గ్రాముల ధర ఎంతంటే?

ఉపాధి హామీ పథకం కింద మునగ సాగును ప్రోత్సహిస్తూ, మహిళలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకసారి నాటిన మునగ చెట్లు ఐదు సంవత్సరాలపాటు దిగుబడి ఇస్తాయి. ఒక ఎకరా మునగ పంట ద్వారా సంవత్సరానికి సుమారు రూ.4.5 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

EMRSలో భారీ నియామకాలు! రూ.2 లక్షల వరకు జీతం! ఇంక మూడు రోజులే ఛాన్స్!

రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడులోని పెరియకులం ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన PKM రకం మునగ విత్తనాలను ఉపయోగించాలని రైతులకు సూచిస్తోంది. ఎకరానికి సుమారు 4,000 విత్తనాలను నాటితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రైతులు తమ భూమి పాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డ్ వంటి పత్రాలను MPDO కార్యాలయానికి సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా మరియు మార్కెట్‌లో సరైన ధరకు పంట అమ్మకం అవకాశాలు కల్పించబడతాయి.

ఏపీలో కొత్తగా నాలుగు వరుసలతో జాతీయ రహదారి! రూ.1,178 కోట్లతో... అమరావతికి దూసుకెళ్లిపోవచ్చు!
ఈ వారం ఓటీటీ వీకెండ్ ట్రీట్.. అన్నీ బ్లాక్‌బస్టర్లే! హాలీవుడ్ నుంచి మన తెలుగు దాకా.. ఓ లుక్కేయండి!
గంజాయి మత్తులో.. టీడీపీ కార్యాలయంపై దాడి! ఆ చీకటి రోజుకు నేటితో 4 సంవత్సరాలు! ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
Israel Hamas war: సీజ్‌ఫైర్ ఉల్లంఘనతో మరోసారి రగులుతున్న ఇజ్రాయెల్.. హమాస్ ఘర్షణలు!
ఫ్యామిలీ బైక్ కొనాలనుకునేవారికి బెస్ట్ టైమ్.. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్! కొత్త ఫీచర్లతో..

Spotlight

Read More →