Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి!

AP Government: ఏపీ ప్రజలకు ఎగిరిగేంతేసే వార్త! వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు మరో శుభవార్త అందిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం, ఇ

Published : 2025-10-20 09:15:00
Oil Purchase: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక..! ‘భారీ సుంకాలు విధిస్తాం’ అని వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు మరో శుభవార్త అందిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మునగ పంట సాగుతో మహిళా రైతులను ప్రోత్సహించే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఉపాధి హామీ (MGNREGS) పథకం కింద అమలు కానుంది.

నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్!

మునగ పంట ఆరోగ్యానికి మంచిదిగా పరిగణించబడుతోంది. దీనిని ఆదాయ వనరుగా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, తర్వాత రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు విస్తరించనుంది.

దీపావళి.. చీకటిని తొలగించే వెలుగుల పండుగ! దీపావళి విశేషాలు! శుభాకాంక్షలతో...

రెండు సంవత్సరాలపాటు మునగ సాగించే మహిళా రైతులకు రూ.1,49,000 వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఇప్పటివరకు సుమారు 2,177 మంది రైతులు 1,814 ఎకరాల్లో మునగ పంటను సాగించేందుకు ముందుకు వచ్చారు. వీరికి గుంతలు తీయడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, పర్యవేక్షణ వంటి పనులకు నిధులు చెల్లించబడతాయి.

ఈరోజు బంగారంలో స్వల్ప మార్పు..ఈరోజు 10 గ్రాముల ధర ఎంతంటే?

ఉపాధి హామీ పథకం కింద మునగ సాగును ప్రోత్సహిస్తూ, మహిళలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకసారి నాటిన మునగ చెట్లు ఐదు సంవత్సరాలపాటు దిగుబడి ఇస్తాయి. ఒక ఎకరా మునగ పంట ద్వారా సంవత్సరానికి సుమారు రూ.4.5 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

EMRSలో భారీ నియామకాలు! రూ.2 లక్షల వరకు జీతం! ఇంక మూడు రోజులే ఛాన్స్!

రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడులోని పెరియకులం ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన PKM రకం మునగ విత్తనాలను ఉపయోగించాలని రైతులకు సూచిస్తోంది. ఎకరానికి సుమారు 4,000 విత్తనాలను నాటితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రైతులు తమ భూమి పాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డ్ వంటి పత్రాలను MPDO కార్యాలయానికి సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా మరియు మార్కెట్‌లో సరైన ధరకు పంట అమ్మకం అవకాశాలు కల్పించబడతాయి.

ఏపీలో కొత్తగా నాలుగు వరుసలతో జాతీయ రహదారి! రూ.1,178 కోట్లతో... అమరావతికి దూసుకెళ్లిపోవచ్చు!
ఈ వారం ఓటీటీ వీకెండ్ ట్రీట్.. అన్నీ బ్లాక్‌బస్టర్లే! హాలీవుడ్ నుంచి మన తెలుగు దాకా.. ఓ లుక్కేయండి!
గంజాయి మత్తులో.. టీడీపీ కార్యాలయంపై దాడి! ఆ చీకటి రోజుకు నేటితో 4 సంవత్సరాలు! ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
Israel Hamas war: సీజ్‌ఫైర్ ఉల్లంఘనతో మరోసారి రగులుతున్న ఇజ్రాయెల్.. హమాస్ ఘర్షణలు!
ఫ్యామిలీ బైక్ కొనాలనుకునేవారికి బెస్ట్ టైమ్.. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్! కొత్త ఫీచర్లతో..

Spotlight

Read More →