West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స..

ఏపీని గ్లోబల్ టూరిజం స్పాట్‌గా మారుస్తాం.. 15 నెలల్లో రూ.10,600 కోట్ల - నాలుగేళ్లలో ఎకోసిస్టమ్ తీసుకొస్తాం!

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం విజయవాడలో జరిగిన పర్యా

Published : 2025-09-28 16:52:00
రేపు బ్యాంకులు బంద్.. సెలవు ప్రకటించింది RBI.. ఎందుకంటే.? ఆ మూడు నగరాల్లో..

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం విజయవాడలో జరిగిన పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు.

Vehicle: పాత వాహనదారులకు ఊరట..! HSRP అమలు ఇంకా పరిశీలనలో..!

సీఎం తెలిపిన వివరాల ప్రకారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల స్వల్ప కాలంలోనే పర్యాటక రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించాం.
పెట్టుబడులు: ఇప్పటికే 103 పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుని, ఏకంగా రూ. 10,600 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చాం.

రష్యా కొత్త యుద్ధానికి సిగ్నల్ ఇచ్చిందా? ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు!

వసతి సౌకర్యాలు: త్వరలో 50 వేల గదులు మరియు 10 వేల హోంస్టేలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అరకు వ్యాలీ, కోనసీమ, విశాఖ, తిరుపతి, రాయలసీమ వంటి ప్రాంతాల్లో హోంస్టేలను వినియోగంలోకి తెస్తాం.

టీడీపీ కేడర్ తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. ప్రజలకు రూ. 8,000 కోట్ల లబ్ధి! పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం!

ముఖ్యమంత్రి పర్యాటక రంగానికి 'పారిశ్రామిక హోదా' కల్పించామని ప్రకటించారు. దీని ద్వారా పెట్టుబడులు పెట్టేవారికి మరిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు అందుతాయి.

వారికి గుడ్ న్యూస్.. ఏపీ వైద్య శాఖలో 538 ఉద్యోగాలు.! మెరిట్ ఆధారంగా - రూ. 1.5 లక్షల వరకు.!

కొత్త విధానం: 2024-29 పారిశ్రామిక విధానంలో పర్యాటక రంగాన్ని భాగం చేశాం.
భవిష్యత్తు రంగం: పర్యాటక రంగమే రాష్ట్రానికి భవిష్యత్తు రంగం అని స్పష్టం చేస్తూ, రానున్న నాలుగేళ్లలో ఈ రంగంలో ఒక బలమైన ఎకో సిస్టమ్‌ను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

బైక్‌లో తిరుమల వెళ్లాలనుకునేవారికి షాక్.. 33 గంటల పాటు - ఎన్ని రోజులు, ఎందుకంటే.. పూర్తి వివరాలివే!

టెక్నాలజీ వినియోగం: అన్ని సర్వీసులను కృత్రిమ మేధ (AI) కు అనుసంధానం చేస్తామని, ఇందుకోసం ఇప్పటికే స్మార్ట్ టూరిజం యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

Floods: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ఉగ్రరూపం! ప్రకాశం బ్యారేజీ రెండో ప్రమాద హెచ్చరిక..!

పర్యాటకాన్ని కేవలం వినోదంగా కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా చేస్తామని, దీని ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు వివరించారు.
రాష్ట్రంలో ఉన్న అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

వాట్సప్ దీటుగా.. స్వదేశీ యాప్! అలా కూడా ట్రై చేయొచ్చా ?

తలసరి ఆదాయం పెంపు: పర్యాటకం అభివృద్ధి చెందితే తలసరి ఆదాయం మరియు వ్యక్తిగత ఆదాయం రెండూ పెరుగుతాయని, ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.

CM Revanth: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. కొత్త అభివృద్ధి దశ ప్రారంభం!

తిరుపతి ఎక్స్ పీరియన్స్ సెంటర్: తిరుమలకు రోజూ లక్ష మంది భక్తులు వస్తున్నా, కేవలం ఒకరోజు ఉండి వెళ్లిపోతున్నారు. ఇకపై వారు కనీసం మూడు రోజులు ఉండేలా ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

APPSC జాబ్స్ అలర్ట్.. అర్హత, ఎంపిక ప్రక్రియ.. వివరాలు ఇవే! వారికి గొప్ప అవకాశం...

వెడ్డింగ్ డెస్టినేషన్స్: అన్నవరం, తిరుపతిని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్స్‌గా తయారు చేయబోతున్నట్లు ప్రకటించారు.

QR payment Kiwi : చిన్న చెల్లింపులు పెద్ద లాభం.. Kiwi తో ప్రతి QR పేమెంట్‌కి రివార్డు!

యాంకర్ హబ్‌లు: రాష్ట్రంలో విశాఖ, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిని ప్రధాన యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Obama: వృద్ధ నేతల అధికారం మోజే ప్రపంచ సమస్యలకు మూలం..! బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు!

దసరా అంటే విజయవాడ: దసరా అంటే ప్రస్తుతం కోల్‌కతా, మైసూరు గుర్తుకొస్తాయి. ఇకపై విజయవాడ కూడా గుర్తుకొచ్చేలా తీర్చిదిద్దుతామని, రాయలసీమను టెంపుల్ టూరిజానికి కేంద్రంగా మారుస్తామని చెప్పారు.

Hair Care Tips: ఇన్‌స్టాంట్ అందం కోసం.. జుట్టు ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి! దానిని అతిగా వాడితే.!

అడ్వెంచర్, బౌద్ధ స్థలాలు: రాష్ట్రంలో గుర్తించిన 70 అడ్వెంచర్ టూరిజం ప్రాంతాలకు త్వరలో అనుమతులు ఇస్తామని, అలాగే 40 బౌద్ధ స్థలాలను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

Tourist: విజయవాడ పర్యాటక రంగానికి నూతన శకం..! ఆ కొండపై లిఫ్ట్ సౌకర్యం!

అఖండ గోదావరి ప్రాజెక్టు: 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలను బెస్ట్ టూరిజం హబ్‌గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో రుచికరమైన వంటకాలు (ఉదా: అరకు కాఫీ) ఒక పెద్ద పరిశ్రమ అని, దీనిని ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు.

ఏపీ ప్రజలకు శుభవార్త...కొత్త ఇళ్ల పథకంలో కీలక మార్పులు!

మానసిక సమస్యలు పెరిగే ఈ రోజుల్లో, భవిష్యత్తులో ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలే స్వస్థత కేంద్రాలుగా మారుతాయని, మన గొప్ప వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పేలా కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు.

India Pakistan: భారత్ పాక్ ఆసియా కప్ ఫైనల్ హైటెన్షన్.. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్!

చివరగా, గత వైకాపా ప్రభుత్వం పర్యాటకంపై సరైన అవగాహన లేకుండా చంద్రగిరి కోట, ప్రకాశం బ్యారేజీలపై లైట్ అండ్ సౌండ్ షోలను తీసేసిందని, కానీ రూ. 450 కోట్లు ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టుకుందని విమర్శించారు. హరితాంధ్రప్రదేశ్, పర్యాటకాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కలిస్తేనే 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విద్యార్థుల బకాయిలపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన... ఇలా ఒకసారి చెక్ చేసుకోండి!!

Spotlight

Read More →