Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!! Sunil: సునీల్ అరెస్ట్ పై.‌. నాడు అరాచకాలు! నేడు 'విక్టిమ్ కార్డ్'! అసలు నిజాలపై విశ్లేషణ! Chandrababu: మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి తొలి పర్యటన... వెలిగొండ ప్రాజెక్టుకు పూర్వవైభవం! ఫీడర్ కెనాల్ కు నేడే శంకుస్థాపన! Free Bus: దివ్యాంగులకు బిగ్ గిఫ్ట్‌.. ఆర్టీసీ బస్సుల్లో ఇక ఫ్రీ ట్రావెల్! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!! Sunil: సునీల్ అరెస్ట్ పై.‌. నాడు అరాచకాలు! నేడు 'విక్టిమ్ కార్డ్'! అసలు నిజాలపై విశ్లేషణ! Chandrababu: మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి తొలి పర్యటన... వెలిగొండ ప్రాజెక్టుకు పూర్వవైభవం! ఫీడర్ కెనాల్ కు నేడే శంకుస్థాపన! Free Bus: దివ్యాంగులకు బిగ్ గిఫ్ట్‌.. ఆర్టీసీ బస్సుల్లో ఇక ఫ్రీ ట్రావెల్!

Amaravati Land Plots: అమరావతి రైతులకు శుభవార్త.. ప్లాట్ల కేటాయింపుపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

అమరావతి రైతులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్లాట్ల కేటాయింపు విషయమై చివరకు శుభవార్త అందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటివరకు రైతుల

Published : 2025-10-30 09:05:00
State Festival: తెలుగు భాషా సేవకుడికి రాష్ట్ర గౌరవం..! ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

అమరావతి రైతులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్లాట్ల కేటాయింపు విషయమై చివరకు శుభవార్త అందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటివరకు రైతులకు ప్లాట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశంపై మంత్రి నారాయణ స్పందిస్తూ, నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు పూర్తి చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ముగిస్తామని స్పష్టంగా ప్రకటించారు. దీంతో రైతుల్లో మరోసారి ఆశలు కలుగుతున్నాయి.

International news: వాణిజ్య యుద్ధానికి శాంతి సంకేతం! బుసాన్‌లో ట్రంప్–షీ భేటీ చర్చనీయాంశం!!

ప్రభుత్వం భూ సమీకరణ కింద మొత్తం 30,635 మంది రైతుల నుండి 34,911 ఎకరాలను తీసుకుంది. ఇందులో 29,644 మంది రైతులకు 34,192 ఎకరాల భూమికి ప్లాట్లు ఇప్పటికే కేటాయించగా, ఇంకా 991 మంది రైతుల 719 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు మిగిలి ఉంది. ఈ భూభాగాలకు సంబంధించిన కొన్ని కోర్టు కేసులు, వివాదాలు ఉన్నందున ప్రక్రియ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. వీటిని వచ్చే నాలుగు నెలల్లో పరిష్కరించేలా యోచిస్తోంది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఇక ఆ సమస్యలకు చెక్!

రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా వేగంగా కొనసాగుతోంది. మొత్తం 29,233 మంది రైతుల కోసం 69,421 ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 26,732 మంది రైతుల 60,980 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. మిగతా 2,501 మంది రైతులకు 8,441 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్రక్రియ కూడా త్వరలో ముగుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!!

మంత్రి నారాయణపై ఇప్పుడు భారీ ఒత్తిడి ఉంది, ఎందుకంటే 2028 నాటికి అమరావతి నిర్మాణాన్ని ప్రాథమికంగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. 2029 ఎన్నికలకు ముందు అమరావతిని ప్రగతిలో ఉన్న నగరంగా చూపించాలన్నదే ప్రభుత్వ ప్రణాళిక.

మొంథా తుఫాన్‌ విధ్వంసం! రూ.18 కోట్ల భారీ నష్టం! ప్రభుత్వ సహాయక చర్యలు!

అందువల్ల రైతుల ప్లాట్ల కేటాయింపు పనిని వేగంగా పూర్తి చేసే దిశగా మంత్రి నారాయణ పట్టు బిగించారు. వచ్చే నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయితే, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అమరావతి రైతుల కల నిజం కానుంది. దీంతో ప్రాంతంలో మరోసారి అభివృద్ధి పట్ల నమ్మకం పెరుగుతోంది.

రైల్వే శాఖ కీలక నిర్ణయం! రూ.188 కోట్ల భారీ ప్రణాళిక... హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణం మరింత వేగవంతం!
'మోంథా' తుపానుపై సీఎం చంద్రబాబు యుద్ధభేరి.. వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం డెడ్‌లైన్! 5 రోజుల్లో..
Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!
వెలిగొండ సొరంగంలో పెద్ద ప్రమాదం.. 200 మంది కార్మికుల క్షేమం కోసం కన్నీరు పెట్టుకున్న కుటుంబాలు!!
20 రోజుల్లో బట్టతలపై జుట్టు.. తైవాన్ శాస్త్రవేత్తల సంచలనం వెనుక నిజమెంత.. ప్రచారంలో లొసుగులివే!

Spotlight

Read More →