ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Multanis attack: పోలీసులపై ముల్తానీల దాడి.. వాహనాలు ధ్వంసం.. 9 మందికి గాయాలు!

2025-07-21 10:46:00
Tadipatri Incident: తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. 18 మంది వైకాపా, తెదేపా వర్గీయులపై కేసు!

పోడు భూముల అంశం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇచ్చోడ మండలంలోని కేశవ్ పట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులు, అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లదాడికి దిగారు. దాడిలో తొమ్మిది మంది పోలీసులు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Liquor Sales: ఏపీ లిక్కర్ సేల్స్‌లో బ్రాండెడ్ హవా..! 56 శాతం పెరిగిన అమ్మకాలు.. కారణమదే..?

ఇవివరాల్లోకి వెళితే, సిరిచెల్మ రేంజ్ పరిధిలోని కేశవ్‌పట్నం అటవీ ప్రాంతంలోని 172, 174 కంపార్ట్‌మెంట్‌ లలో అధికారులు గత నాలుగు రోజులుగా మొక్కలు నాటుతున్నారు. అయితే, ముల్తానీ గ్రామస్తులు ఈ మొక్కలను తొలగిస్తూ వచ్చారు. అధికారుల భద్రత కోసం పోలీసులు కూడా వెంట ఉన్నారు.

Donakonda: క్షిపణి కేంద్రానికి దొనకొండలో ఆరా… త్వరలో పూర్తి స్పష్టత!

అటవీ భూముల్లోకి ప్రవేశించరాదని అధికారుల హెచ్చరికను గ్రామస్తులు ఖండించారు. ఆ భూములు తమకు చెందినవని పేర్కొంటూ కొందరు మహిళా రైతులు, పత్రాలు చూపించాలని అడిగిన అధికారులకు, "మా భూములపై హక్కు చెలాయిస్తే, ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటాం" అని హెచ్చరించారు.

Mgnregs Scheme: ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కొత్త కండిషన్..! ఇలా చేయకపోతే డబ్బులు ఇవ్వరు!

పరిస్థితిని సమీక్షించిన అనంతరం అధికారులు వెనుదిరిగినా, మరుసటి రోజు మళ్లీ గ్రామంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్షిస్తున్నారు.

AP Liquor Scam: త్వరలోనే జగన్ అరెస్ట్.. బాంబు పేల్చిన కూటమి! కేబినెట్ సభ్యులందరినీ..!
Indigo Flight: తిరుపతి – హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన ప్రమాదం! 40 నిమిషాల పాటు..
APSDMA వార్నింగ్: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ!
AP Weather Alert: ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు – కొండచరియలు, లోతట్టు ప్రాంతాల కు ముప్పు!
Tags #Politics

Spotlight

Read More →