తేదీ 10-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 10 నవంబర్ 2025 (సోమవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు (ఎమ్ఎల్సీ) 2. శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గారు (ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్)