EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్..! EPFO 3.0తో పీఎఫ్ సేవల్లో విప్లవాత్మక మార్పులు!

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా, డిమాండ్ ఉన్న రూట్లలో కొత్త రైళ్లను కూడా కేంద్రం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు కొత్త వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

Best 5G Smart Phones: రూ.8 వేలలోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు! ఇప్పుడే కొనేయండి..

విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్రాన్ని కోరినట్టు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళపాలెం దగ్గర ఆర్‌యూబీ సమస్యలపై కూడా మంత్రి స్పందించి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో మొదలవుతాయని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఖండించారు. విశాఖ–తిరుపతి వందేభారత్ రైలు వస్తే తిరుమల భక్తులకు అదనపు సౌకర్యం కలుగుతుందని అన్నారు.

Land Registration: ఏపీలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

అదేవిధంగా, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కూడా ఎంపీ తెలిపారు. ఈ ప్రతిపాదనపై సానుకూల స్పందన వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అంతేకాక, విశాఖలో దక్షిణ భారత నోడల్‌ హబ్‌గా డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్, మార్షల్‌ ఆర్ట్స్‌ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు.

Putin trump meeting: శాంతి చర్చలతో పాటు ఎనర్జీ డీల్స్.. పుతిన్ ట్రంప్ మీటింగ్ హాట్‌టాపిక్!

విశాఖ నుంచి బెంగళూరు, విశాఖ నుంచి తిరుపతి వందేభారత్ రైళ్ల డిమాండ్ చాలా కాలంగా ఉందని, ఇప్పుడు ఆ ప్రతిపాదనలపై రైల్వే శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీలోని కొన్ని రైల్వే స్టేషన్‌లలో వందేభారత్ రైళ్లు ఆగేందుకు అనుమతులు కూడా లభించాయి. ఇటీవల హిందూపురం స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందేభారత్ ఆగేందుకు రైల్వే మంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

Free Education: ఏపీలో ఉచిత విద్య రెండో విడత ఫలితాలు విడుదల! వేలాది పిల్లలకు నాణ్యమైన విద్యా అవకాశం!
Faith power: విశ్వాసమే శక్తి.. ఇండోనేషియా హిందువుల.. విస్ఫోటనాలు జరిగినా చెక్కు చెదరని వినాయక విగ్రహం!
Bank Jobs: బ్యాంక్ జాబ్స్! నెలకు రూ.93 వేల జీతం! రేపే లాస్ట్ ఛాన్స్!
Ujjwala Scheme: ఉచితంగా LPG కనెక్షన్! రూ.550కే గ్యాస్ సిలిండర్! అర్హతలు, దరఖాస్తు విధానం!
Railway Line: ఆ రెండు జిల్లాల దశ తిరిగినట్లే! కొత్తగా మరో రైల్వే లైను! రూ.1,331 కోట్లతో... రూట్ ఫిక్స్!
Weather Report: వాతావరణ శాఖ హెచ్చరిక! ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన... గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు!