తేదీ 09-03-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 9 మార్చి 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ సలగల రాజశేఖర్ బాబు గారు (బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్)