International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Ap Government: ఏపీ ప్రభుత్వం వారికి భారీ ఊరట! ఇక నుండి రూ.20 వేలు కట్టక్కర్లేదు... జస్ట్ రూ.3 వేలు చాలు!

2025-11-01 06:56:00
Hyundai: హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ..! స్టైల్‌, సేఫ్టీ‌, స్పీడ్‌ అన్నీ ఒకే ప్యాక్‌లో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గిస్తూ గెజిట్ విడుదల చేసింది. గతంలో ఈ పన్ను 4 స్లాబ్‌లుగా ఉండేది. ఇప్పుడు దానిని 2 స్లాబ్‌లకు తగ్గించారు. దీని ప్రకారం 7 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల వాహనాలకు రూ.1,500, 12 ఏళ్లు దాటిన వాహనాలకు రూ.3,000 గ్రీన్ ట్యాక్స్‌గా నిర్ణయించారు. దీంతో వాహనదారులపై ఉన్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

మునుపటి ప్రభుత్వ కాలంలో వాహనాల వయస్సును బట్టి గ్రీన్ ట్యాక్స్‌ను త్రైమాసిక పన్నుల రూపంలో వసూలు చేసేవారు. 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, 10 నుంచి 12 ఏళ్ల వాహనాలకు పూర్తి త్రైమాసిక పన్ను, 12 ఏళ్లు దాటిన వాహనాలకు రెండు త్రైమాసిక పన్నుల విలువను చెల్లించాల్సి వచ్చేది. దీని కారణంగా వాహన యజమానులు ఏడాదికి రూ.20 వేల వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ భారీ పన్ను వాహనదారులకు భారంగా మారిందని పలువురు ఫిర్యాదులు చేశారు.

Deactivate SIMs: వాడని సిమ్‌లను వెంటనే డియాక్టివేట్ చేయండి.. మీ ఆధార్‌ను సురక్షితం చేసుకోండి!

వాహనదారుల ఆవేదనను గమనించిన కొత్త కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. లారీ యజమానుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని గ్రీన్ ట్యాక్స్‌ను రెండు స్లాబ్‌లకు తగ్గించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు నుండి అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులకు తక్షణ ఊరట లభించగా, పన్ను చెల్లింపు ప్రక్రియ కూడా సులభమైంది.

Andhra Pradesh: మొంథా తుఫాన్ ప్రభావం.. రాష్ట్రానికి రూ.5,244 కోట్లు నష్టం – కేంద్రానికి నివేదిక!!

గతంలో కేంద్ర ప్రభుత్వం అనుమతితో పాత వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు గ్రీన్ ట్యాక్స్ పెంచినప్పుడు, రవాణా శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. 2022–23లో రూ.89.96 కోట్లు, 2023–24లో రూ.102.94 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఈ పెంపుతో వాహనదారులపై భారం పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం పన్నును తగ్గించడంతో, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: ప్రజల కష్టసమయంలో ముందుకు వచ్చిన టిడిపి కార్యకర్తలు — చంద్రబాబు బాటలో సేవా స్పూర్తి!

ఈ నిర్ణయంతో వాహనదారుల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయం కూడా సుస్థిరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పాత వాహనాల వాడకం తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ చర్య తోడ్పడనుంది. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల మన్ననలు తెచ్చిపెట్టిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Warning: భూ కబ్జాలపై ఉక్కు పాదం! సీఎం సీరియస్ వార్నింగ్!
UAE: యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు శుభవార్త! కేవలం 30 నిమిషాల్లోనే..
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది...రాజకీయ విభేదాలు వద్దు అధికారులు కి సీరియస్ వార్నింగ్!
Kashmir: కశ్మీర్‌ పర్యటనకు వింటర్‌ బోనాంజా..! ఐఆర్‌సీటీసీ కొత్త ట్రిప్‌తో అదిరిపోయే అనుభవం..!
NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం!

Spotlight

Read More →