నందిగామలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ రౌడీ మూకల దాడి - ఎమ్మెల్యేను ప్రశ్నించిన పాపానికి ప్రచారంలో ఎమ్మెల్యే ఉండగానే టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ వైసీపీ రౌడీ మూకలు - మూడు రాజధానులకు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ మద్దతు పలకడంపై ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త కిశోర్
ఇంకా చదవండి: గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
- ఎమ్మెల్యే ప్రచార సమయంలో కిషోర్పై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే అనుచరులు.. కిషోర్ తో పాటు నరసారావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు - ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య - ఘటనకు వ్యతిరేకంగా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు - ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ నేతలు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: