కేఏ పాల్ పిల్పై హైకోర్టులో విచారణ - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిల్ - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదశలో ఉంది? - ఉక్కు పరిశ్రమకు చెందిన భూములను విక్రయించారా? - భూములు విక్రయిస్తే ఎన్ని ఎకరాలు విక్రయించారు? - వివరాలు ఇవ్వాలని ఉక్కు పరిశ్రమ సీఎండీని ఆదేశించిన హైకోర్టు - విశాఖ ఉక్కు కొనుగోలు యోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ఏజీకి ప్రశ్న - భూముల విక్రయ దస్త్రాలు కోర్టు ముందుంచాలని పిటిషనర్కు సూచన - విచారణను ఈనెల 22కు వాయిదా వేసిన హైకోర్టు
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!
ఏబీపీ సర్వేలో సంచలన ఫలితాలు!! తెలంగాణాలో ఎవరు??
వాలాంటీర్లపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు!!
ఎస్బీఐ(SBI) ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ!! ఎవరు ఎన్ని బాండ్లో తెలుసా??
టీడీపీ రంపచోడవరం అభ్యర్థి మిరియాల శిరీష దేవి ఎవరో తెలుసా??
టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి