ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చిల్లర పనులకు వైసీపీ చీటర్లు పాల్పడుతున్నారు - విశాఖ తూర్పు వెంకోజీపాలెం గుడి దగ్గర వాలెంటీర్ల ద్వారా ఓటర్లకు చీరలు పంచుతూ దొరికిపోయిన ఎంపీ ఎంవీవీ, వైసీపీ నాయకులు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న సొమ్మంతా వైజాగ్ ప్రజల నుంచి దోచిందే
ఇంకా చదవండి: ఏలూరులో పెరుగుతున్న వైసీపీ దాడులు! మహిళపై దాడి చేసి చిత్రహింసలు..
- రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పనులు చేయడం సిగ్గుచేటు - ఎన్ని తాయిలాలు పంచినా గెలిచేది టీడీపీ, జనసేన కూటమే.. వైసీపీ తప్పదు ఓటమి: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్మీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: