Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!

నందిగామ వైసీపీ కు షాక్ ఇచ్చిన ఆ పార్టీ నేతలు!!

2024-02-24 07:12:00

నా ఎస్సి,నా ఎస్టి,నా బి.సి, నా మైనారిటీలంటూ జగన్ రెడ్డి అట్టడుగు వర్గాల వారందరిని తొక్కేసాడు..

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య...

టీడీపీలో చేరిన 40 కుటుంబాల వైసీపీ నేతలు... 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు శుక్రవారం నాడు నందిగామ పట్టణం 9 వ వార్డు ముక్కపాటి కాలనీ నుంచి వైస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన 40 కుటుంబాల వైస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలను పట్టణ తెదేపా కౌన్సిలర్లు,తెదేపా నేతల బృందంతో కలిసి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

నేడు టీడీపీ - జనసేన తొలి జాబితా విడుదల!!

ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ... వైస్సార్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసారు వార్డు అభివృద్ధి చెందుతుంది అని ఆశ పడ్డారు..కానీ వార్డు అభివృద్ధికి నోచుకోక వార్డు వాసుల ఆశలపై నీళ్లు చల్లారు ఈ అధికార పార్టీ నేతలు..

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఒక్క ఛాన్స్ మాయ తెరలు రాష్ట్ర ప్రజానీకానికి పూర్తిగా వీడినాయి.. తమ తప్పు తాము తెలుసుకున్నాము అంటూ వారే స్వయానా ముందుకొచ్చి చెప్తున్నారు... వైసీపీ పార్టీ అధికారం చేతపట్టిన నాటి నుంచి నేటి వరకు ఎస్సి లకు చెందిన 27 స్కీం లను పూర్తిగా తుంగలోకి తొక్కినా ఘనత వైస్సార్ పార్టీది...

సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు

రాజారెడ్డి రాజ్యాంగంలో అడుగడుగునా దళితులపై దాడులు.. దళితులకు రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలోజగన్మోహన్ రెడ్డి దళితులను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం చేసి వారిని నయవంచనకు గురి చేసాడు..

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!

వైస్సార్ పార్టీ దురాగతాలను, వారి అరాచక పాలనపై విసుగు చెంది వార్డు అభివృద్ధి మరియు వారి జీవితాల భరోసాకై వైస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

సీఎం జగన్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు!!

గుంటూరులో టీడీపీ, వైసీపీ మధ్య ప్లెక్సీల వివాదం!!

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!

సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!

ఏపీలో వేల కోట్ల విలువైన ఇసుక లూటీ జరిగిందని కేంద్రం తేల్చింది -పట్టాభిరామ్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →