కాకినాడ: పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ కు సముద్రం పోటు - పిఠాపురం నియోజకవర్గం కొమరగిరిలో 365 ఎకరాల పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ - లేఅవుట్కు దగ్గరగా వచ్చిన సముద్రం నీరు - పోటు అధికంగా ఉండడంతో ఇళ్లు కట్టుకున్న పేదలు ఆందోళన
ఇంకా చదవండి: అన్నమయ్య: రాజంపేటలో వైసీపీ నాయకుల అరాచకం!! వైద్యం అందక మృతి చెందిన మహిళ.. ఆరుగురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి..
- స్థలాలు, ఇళ్లకు ఉప్పు నీటి ముప్పు పొంచి ఉండడంతో కలవరం - 2020 డిసెంబర్ లో కొమరగిరి నుంచే ఇళ్ల పట్టాల పథకం ప్రారంభించిన సీఎం జగన్ - సముద్రం పోటు భయంతో 13,500 ఇళ్లకు ఇప్పటివరకు 800 గృహాలే పూర్తి - సముద్రం ముప్పు ఉందని తెలిసినా ఇక్కడే స్థలాలు సేకరించిన ప్రభుత్వం
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్!! ఏప్రిల్లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: