పల్నాడు జిల్లా: క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు
అర్థ రాత్రి సమయంలో కార్యాలయానికి నిప్పు
పది రోజుల క్రితమే కార్యాలయం ప్రారంభించిన తెదేపా అభ్యర్థి భాష్యం ప్రవీణ్
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పెద్దఎత్తున మంటలు వ్యాపింటచంతో ఆందోళన చెందిన చుట్టుపక్కల వారు కార్యాలయానకిి పెట్టడం పై తెదేపా శ్రేణులు ఆందోళన
కార్యాలయం పరిశీలించిన భాష్యం ప్రవీణ్
వైకాపా వారి పనేనని ఆరోపించిన భాష్యం ప్రవీణ్
ప్రజాగళం సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకే కార్యాలయం కి నిప్పు పెట్టారని ఆరోపణ
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పురందేశ్వరి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2 లక్షల రుణ భారం!! ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?
కువైట్: ఎన్నికల జోరు! అర్ధరాత్రి 12 దాకా! బరిలో 200 మంది! ఫలితాలు శుక్రవారం!
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
.