తేదీ 22-10-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 22 అక్టోబర్ 2025 (బుధవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1. జి. నరసింహ యాదవ్ గారు (ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్) 2. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు (ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ చైర్మన్)