Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్!

2025-11-07 15:46:00
కత్రినా – విక్కీకి బేబీ బాయ్! అభిమానుల్లో ఆనందాల వెల్లువ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్ రంగంలో అనుభవాత్మక అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం భాగంగా “సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్” కొనసాగుతోంది. ఈ టూర్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రతి జిల్లాలోంచి ఇద్దరు చొప్పున ఎంపిక చేసిన ఈ విద్యార్థులు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం!

ఈ టూర్ ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం, నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించడం, అలాగే ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహించడం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జాతీయ స్థాయి శాస్త్రీయ సంస్థలను ప్రత్యక్షంగా చూడే అవకాశం ఇవ్వడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..!

టూర్‌లో భాగంగా విద్యార్థులు ఇవాళ ఘజియాబాద్‌లోని కైట్ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. అక్కడ వారు రాకెట్ సైన్స్, ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించిన పలు అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకున్నారు. రాకెట్ తయారీ, ప్రయోగం, ఉపగ్రహ వ్యవస్థల పని తీరు గురించి కూడా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా ప్రశ్నలు అడుగుతూ, శాస్త్రవేత్తలతో సంభాషించారు.

Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

సాయంత్రం 5 గంటలకు విద్యార్థులు కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ గారితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులను ప్రోత్సహిస్తూ, సైన్స్‌ రంగంలో ముందుకు సాగమని సూచనలు ఇవ్వనున్నారు.

Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..!

ఇదే టూర్‌లో భాగంగా విద్యార్థులు రేపు రష్యన్ కల్చర్ సెంటర్ను సందర్శించనున్నారు. అక్కడ భారత-రష్యా సైన్స్ సహకారం, అంతరిక్ష పరిశోధనలో రష్యా పాత్ర గురించి తెలుసుకుంటారు. అనంతరం నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియంలను కూడా దర్శించనున్నారు. ఈ కేంద్రాలు దేశంలోని ప్రముఖ శాస్త్ర అవగాహన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

అక్కడ విద్యార్థులు శాస్త్రీయ పరికరాల ప్రదర్శనలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రానికి సంబంధించిన ఆధునిక ప్రయోగాలు వీక్షించనున్నారు. అంతరిక్షం, గ్రహాలు, నక్షత్రాలపై అవగాహన పెంచే ప్రత్యేక కార్యక్రమాలను కూడా వీరు అనుభవించనున్నారు.

Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ!

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, పరిశోధనాత్మక దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ఈ టూర్ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

ఇలాంటి సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్లు తరచుగా నిర్వహించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పుస్తకాలకే పరిమితమైపోకుండా, విద్యార్థులు ప్రయోగాత్మక అనుభవం ద్వారా శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే, ఆ జ్ఞానం మరింత స్థిరంగా నిలుస్తుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!
Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!
AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!!
ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ!

Spotlight

Read More →