Indian Vessels: వంటగ్యాస్ కొరతకు చెక్.. గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు! AP Full Rains: ఆ జిల్లాలకు హై అలర్ట్.. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు! ఏపీలో వాతావరణం ఉగ్రరూపం.. Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! Summer special curd rice: పిల్లలు పెరుగన్నం తినడం లేదా? ఈ స్టైల్ దద్దోజనం చేసి పెట్టండి.. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Iran War: "రహస్య స్థావరాలపై డ్రోన్ల వర్షం": దుబాయ్‌లో గంటల తరబడి అంబులెన్సుల సైరన్లు.! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! iPhone price hike India: ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! MRP మారదు.. కానీ.? Indian Vessels: వంటగ్యాస్ కొరతకు చెక్.. గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు! AP Full Rains: ఆ జిల్లాలకు హై అలర్ట్.. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు! ఏపీలో వాతావరణం ఉగ్రరూపం.. Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! Summer special curd rice: పిల్లలు పెరుగన్నం తినడం లేదా? ఈ స్టైల్ దద్దోజనం చేసి పెట్టండి.. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Iran War: "రహస్య స్థావరాలపై డ్రోన్ల వర్షం": దుబాయ్‌లో గంటల తరబడి అంబులెన్సుల సైరన్లు.! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! iPhone price hike India: ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! MRP మారదు.. కానీ.?

Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.!

Chandrababu: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు అత్యంత సాన్నిహిత్యంగా 'ఆత్మీయ విందు' ఏర్పాటు చేశారు. పార్టీ స్థాపన నాటి నుండి పసుపు జెండాను మోస్తూ, అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన నిబద్ధత కలిగిన కార్యకర్తలను ఈ విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Published : 2026-03-29 16:35:00
  • Politics: రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా.. మూలస్తంభాలకు సాదర ఆహ్వానం పలికిన ముఖ్యమంత్రి..
     
  • "అధికారంలో ఉన్నా లేకున్నా మీరే మా అండ": పాత తరం నాయకత్వానికి చంద్రబాబు భరోసా..

Chandrababu: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు అత్యంత సాన్నిహిత్యంగా 'ఆత్మీయ విందు' ఏర్పాటు చేశారు. పార్టీ స్థాపన నాటి నుండి పసుపు జెండాను మోస్తూ, అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన నిబద్ధత కలిగిన కార్యకర్తలను ఈ విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ స్వయంగా కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తూ, వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని, వారి కుటుంబ వివరాలను సావధానంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, పార్టీ కోసం వారు చేసిన పోరాటాలు మరియు త్యాగాలను తాము ఎన్నటికీ మర్చిపోలేమని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

Spotlight

Read More →