Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి..

Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హుందాతనం పెరగాల్సిన అవసరం ఉందని, విమర్శలపై స్పందించే క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు దాడులు ఏమాత్రం సమాధానం కావని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం న్యాయస్థానాల్లోనే చట్టబద్ధంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Published : 2026-04-08 14:01:00
  • వైసీపీ దిగజారుడు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ధ్వజం: కూటమి పార్టీలకు ప్రజాస్వామ్య పంథాలో దిశానిర్దేశం..
     
  • Politics: "విమర్శలకు దాడులు సమాధానం కాదు": ప్రజాస్వామ్య హద్దులు దాటవద్దని పవన్ హెచ్చరిక..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హుందాతనం పెరగాల్సిన అవసరం ఉందని, విమర్శలపై స్పందించే క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు దాడులు ఏమాత్రం సమాధానం కావని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం న్యాయస్థానాల్లోనే చట్టబద్ధంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలోనూ, ప్రస్తుతం కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ విలువలను పాతరేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలు సంయమనంతో ఉంటూనే, వైసీపీ నేతల అభ్యంతరకర భాషను ఏ విధంగా తిప్పికొట్టాలో ఆలోచించాలని సూచించారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు భార్యను ఉద్దేశించి వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారిని వారించాల్సింది పోయి స్వయంగా ప్రోత్సహించడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. స్వయంగా తన భార్యను కారుతో పోల్చి మాట్లాడిన జగన్ వాచాలత్వాన్ని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని, అటువంటి సంస్కృతిని సమాజం ఎన్నటికీ అంగీకరించదని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నాయకులు తమ పద్ధతి మార్చుకోకుండా నేటికీ అసభ్యకరమైన మరియు దిగజారుడు భాషలోనే మాట్లాడుతున్నారని, ఈ తరహా పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయని ఉపముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Spotlight

Read More →