TTD Updates: కార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కలెక్షన్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం.. Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై కలకలం.. హుండీ బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చిన సిబ్బంది.. అడ్డంగా దొరికిపోయారు! Vontimitta Brahmotsavam: మోహిని అలంకారంలో కోదండరామస్వామి.. భక్తుల కర్పూర నీరాజనాలు.!! Tirumala Darshnam Timings: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... సర్వదర్శనానికి 10 గంటల సమయం! నిన్న హుండీ ఆదాయం.... Earth Sun Distance: హనుమాన్ చాలీసా లో ఒక్క వాక్యంలోనే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? మన పురాణాలు ఆధునిక సైన్స్‌కు సవాల్! Tirumala: తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు మరియు దర్శన విశేషాలు! Camphor Making: కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసా! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Tirumala: కలియుగ దైవం సన్నిధిలో భక్తజన సంద్రం... సర్వదర్శనానికి 15 గంటల సమయం! Srirama Navami: శ్రీరామ నవమి రోజే రాముడికి పట్టాభిషేకం జరిగిందా? TTD Updates: కార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కలెక్షన్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం.. Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై కలకలం.. హుండీ బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చిన సిబ్బంది.. అడ్డంగా దొరికిపోయారు! Vontimitta Brahmotsavam: మోహిని అలంకారంలో కోదండరామస్వామి.. భక్తుల కర్పూర నీరాజనాలు.!! Tirumala Darshnam Timings: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... సర్వదర్శనానికి 10 గంటల సమయం! నిన్న హుండీ ఆదాయం.... Earth Sun Distance: హనుమాన్ చాలీసా లో ఒక్క వాక్యంలోనే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? మన పురాణాలు ఆధునిక సైన్స్‌కు సవాల్! Tirumala: తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు మరియు దర్శన విశేషాలు! Camphor Making: కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసా! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Tirumala: కలియుగ దైవం సన్నిధిలో భక్తజన సంద్రం... సర్వదర్శనానికి 15 గంటల సమయం! Srirama Navami: శ్రీరామ నవమి రోజే రాముడికి పట్టాభిషేకం జరిగిందా?

TTD Updates: కార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కలెక్షన్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం..

TTD Updates: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిన్న భారీ ఆదాయం లభించింది. సోమవారం (మార్చి 30) ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.08 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ ఓ మోస్తరుగా కొనసాగుతోంది.

Published : 2026-03-31 22:20:00
  • Devotional: శ్రీవారి సేవలో తరించిన భక్తులు: హుండీ ఆదాయంతో పాటు పెరిగిన దర్శనాల సంఖ్య..
     
  • "రికార్డు బ్రేక్ ఆదాయం": వారాంతం ముగిసినా తగ్గని భక్తుల ఉత్సాహం.. రూ. 5 కోట్లు దాటిన హుండీ..

TTD Updates: తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతున్నప్పటికీ, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. సోమవారం (మార్చి 30) ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ. 5.08 కోట్లుగా నమోదైందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే స్వామివారిని 70,044 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 27,241 మంది భక్తులు తమ మొక్కుల ప్రకారం తలనీలాలు సమర్పించి స్వామివారిపై భక్తిని చాటుకున్నారు. వేసవి సెలవులకు ముందు మరియు ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో భక్తుల రాక స్థిరంగా సాగుతోంది.

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 నుంచి 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. వేచి ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలను నిరంతరాయంగా అందజేస్తూ దర్శన ఏర్పాట్లను క్రమబద్ధీకరిస్తున్నారు.

Spotlight

Read More →