AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!

2025-11-07 08:09:00
AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో డేటా సేకరణలో నిర్లక్ష్యం వహించిన 26 మంది పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పోర్టల్ లక్ష్యం గ్రామ స్థాయి ఆస్తుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడం ద్వారా పారదర్శకతను పెంచడం. అయితే, కొందరు కార్యదర్శుల అలక్ష్యం కారణంగా అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వేలాది ఆస్తులకు ఒకే మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం వంటి పొరపాట్లు అధికారులు గుర్తించారు.

TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

మూడు వేలకుపైగా పంచాయతీల్లో ఈ నిర్లక్ష్యం బయటపడింది. ఒక్కో పంచాయతీలో వందలాది అసెస్‌మెంట్‌లకు ఒకే ఫోన్ నంబర్‌ను జత చేసినట్లు తేలడంతో, కమిషనర్ కృష్ణతేజ 26 మంది కార్యదర్శులను వెంటనే సస్పెండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒకరి చొప్పున సస్పెన్షన్ అమలు చేశారు. అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!

స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని 13,351 పంచాయతీల్లో 87 లక్షల ఆస్తుల వివరాలు నమోదు చేయాలనే లక్ష్యం ఉంది. ప్రతి ఆస్తి యజమాని ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి. ఈ విధానం ద్వారా ఆస్తిపన్ను, బకాయిలు, ఇతర ఆస్తి సమాచారాన్ని యజమానులకు నేరుగా పంపించే పారదర్శక వ్యవస్థను ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. కానీ కొందరు కార్యదర్శుల నిర్లక్ష్యం కారణంగా ఈ వ్యవస్థలో లోపాలు తలెత్తాయి.

Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!

ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా మరియు డివిజనల్ పంచాయతీ అధికారులపై కూడా హెచ్చరికలు జారీ చేశారు. “ప్రజల డేటా సేకరణలో అలక్ష్యం సహించబడదు, ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి” అని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య గ్రామస్థాయి పాలనలో బాధ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిచ్చే సంకేతంగా పరిగణించబడుతోంది. స్వర్ణ పంచాయతీ ప్రాజెక్ట్ ద్వారా పన్ను వసూళ్లు, ప్రజా సేవల్లో మరింత సమర్ధత సాధించడమే కాకుండా డిజిటల్ ట్రాన్స్‌పరెన్సీకి దారితీస్తుందని అధికారులు తెలిపారు.

Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!
BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!
భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!
Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!
Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..!

Spotlight

Read More →