రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! వెహికల్ కొనేవారికి గుడ్ న్యూస్..! అదనపు లైఫ్ ట్యాక్స్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! Public Transport: పల్లె పల్లెకు బస్సు సౌకర్యం.. కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్.!! ప్రయాణికులకు బిగ్ షాక్! అమల్లోకి 'నో-బోర్డింగ్' రూల్... సింగపూర్ ప్రయాణం ఇక అంత ఈజీ కాదు! భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్... రూ. 1550 కే విమాన టిక్కెట్! రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! వెహికల్ కొనేవారికి గుడ్ న్యూస్..! అదనపు లైఫ్ ట్యాక్స్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! Public Transport: పల్లె పల్లెకు బస్సు సౌకర్యం.. కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్.!! ప్రయాణికులకు బిగ్ షాక్! అమల్లోకి 'నో-బోర్డింగ్' రూల్... సింగపూర్ ప్రయాణం ఇక అంత ఈజీ కాదు! భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్... రూ. 1550 కే విమాన టిక్కెట్!

మాల్దీవ్స్: భారతీయుల దెబ్బకు ముగ్గురు మంత్రులు అవుట్! నెటిజన్లు దెబ్బకు హోటల్స్, ఫ్లైట్స్ కాళీ

హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని మోడీ పర్యటన ఇప్పుడు సంచలనంగా మారింది. మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల

Published : 2024-01-08 20:12:00

హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని మోడీ పర్యటన ఇప్పుడు సంచలనంగా మారింది. మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ చేసిన ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశీయంగా పర్యటక రంగాన్ని ప్రోత్సహించేలా మోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు మాల్దీవులను భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. బీచ్ టూరిజంలో తమతో పోటీపడడంలో భారత్ సవాళ్లు ఎదుర్కుంటోంది అని వాదించారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రతి ఏడాది అక్కడికి సేద తీరేందుకు వెళ్లే సెలబ్రిటీలు కూడా మాల్దీవుల సర్కార్ పై ఫైర్ అవుతున్నారు. దీని వల్ల మాల్దీవ్స్ కు వెళ్ళే జనాభా తగ్గుతుంది అని అంచనా వేస్తున్నారు. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →