Travel Tips: ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ జర్నీ ఇక ఈజీ...! పక్కపక్కనే సీట్లు గ్యారెంటీ! Flight Booking: విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు క్యాన్సిలేషన్ ఫ్రీ..! కొత్త రిఫండ్ రూల్స్ ఇవే..! Special Train: ఏపీ మీదుగా 6 ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు, ఫుల్ షెడ్యూల్ ఇవే.. Aviation India: విమానయానంలో భారత్ వరల్డ్ రికార్డ్..! ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఘనత! Summer Trip: మన రూపాయి అక్కడ రాజా.. కేవలం వేలల్లోనే విదేశీ పర్యటన... Dangerous Dams: ప్రపంచంలోనే 10 ప్రమాదకరమైన డ్యామ్‌లు..! వీటి వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే! APSRTC: ఏపీలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..! ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్! Free Bus: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్... గిరి ప్రదక్షిణకు ఉచిత బస్సు సేవలు ప్రారంభం! Railway Insurance: టికెట్ ఎక్కడ కొన్నా బీమా ఉండాల్సిందే..! రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం! IRCTC ధార్మిక యాత్ర! 12 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మే 28న ప్రారంభం! Travel Tips: ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ జర్నీ ఇక ఈజీ...! పక్కపక్కనే సీట్లు గ్యారెంటీ! Flight Booking: విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు క్యాన్సిలేషన్ ఫ్రీ..! కొత్త రిఫండ్ రూల్స్ ఇవే..! Special Train: ఏపీ మీదుగా 6 ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు, ఫుల్ షెడ్యూల్ ఇవే.. Aviation India: విమానయానంలో భారత్ వరల్డ్ రికార్డ్..! ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఘనత! Summer Trip: మన రూపాయి అక్కడ రాజా.. కేవలం వేలల్లోనే విదేశీ పర్యటన... Dangerous Dams: ప్రపంచంలోనే 10 ప్రమాదకరమైన డ్యామ్‌లు..! వీటి వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే! APSRTC: ఏపీలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..! ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్! Free Bus: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్... గిరి ప్రదక్షిణకు ఉచిత బస్సు సేవలు ప్రారంభం! Railway Insurance: టికెట్ ఎక్కడ కొన్నా బీమా ఉండాల్సిందే..! రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం! IRCTC ధార్మిక యాత్ర! 12 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మే 28న ప్రారంభం!

మాల్దీవ్స్: భారతీయుల దెబ్బకు ముగ్గురు మంత్రులు అవుట్! నెటిజన్లు దెబ్బకు హోటల్స్, ఫ్లైట్స్ కాళీ

హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని మోడీ పర్యటన ఇప్పుడు సంచలనంగా మారింది. మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల

Published : 2024-01-08 20:12:00

హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని మోడీ పర్యటన ఇప్పుడు సంచలనంగా మారింది. మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ చేసిన ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశీయంగా పర్యటక రంగాన్ని ప్రోత్సహించేలా మోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు మాల్దీవులను భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. బీచ్ టూరిజంలో తమతో పోటీపడడంలో భారత్ సవాళ్లు ఎదుర్కుంటోంది అని వాదించారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రతి ఏడాది అక్కడికి సేద తీరేందుకు వెళ్లే సెలబ్రిటీలు కూడా మాల్దీవుల సర్కార్ పై ఫైర్ అవుతున్నారు. దీని వల్ల మాల్దీవ్స్ కు వెళ్ళే జనాభా తగ్గుతుంది అని అంచనా వేస్తున్నారు. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →