Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

మాల్దీవ్స్: 43 మంది భారతీయుల బహిష్కరణ! మొత్తం 186 మంది

మాల్దీవులు ప్రభుత్వం నేరాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో 43 మంది భారతీయులను బహిష్కరించింది. 12 దేశాలకు చెందిన 186 మంది విదేశీయులు బహిష్కరణకు గురయ్యారు, అయితే చైనాక

Published : 2024-02-14 16:13:00

మాల్దీవులు ప్రభుత్వం నేరాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో 43 మంది భారతీయులను బహిష్కరించింది. 12 దేశాలకు చెందిన 186 మంది విదేశీయులు బహిష్కరణకు గురయ్యారు, అయితే చైనాకు చెందిన వారు ఎవరూ లేరు అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కు చెందిన 83 మంది, భారతదేశానికి చెందిన 43 మంది, శ్రీలంక కు చెందిన 25 మంది, మరియు నేపాల్ కు చెందిన 8 మంది బహిష్కరణకు గురయ్యారని నివేదికలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: దేశీయ విమాన చార్జీలను నియంత్రించనున్న కేంద్రం! DGCA కు అధికారం! పలు రూట్లలో తగ్గనున్న చార్జీలు

గత కొద్ది రోజులుగా మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలు అంత బాగా లేవు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ముగ్గురు డిప్యూటీ మంత్రులు ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఆ వ్యాఖ్యల తర్వాత, మాల్దీవులకు పర్యాటకంలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ పర్యాటకులు ద్వీప దేశాన్ని బహిష్కరించడం ప్రారంభించారు. ఇటీవల ఈ సాంఘటన చోటుచేసుకుంది.

మరి కొన్ని తాజా వార్తలు:

శ్రీలంక: భారతీయులకు ఏ షరతులు లేకుండా ఎంట్రీ వీసా పొడిగింపు! ఆకర్షణీయ ఆఫర్లు 

పాస్ పోర్ట్ ఉంటే చాలు! ఈ పది దేశాల్లో ఇండియాలో తిరిగినట్టే తిరగచ్చు వీసా లేకుండా! ఇంకెందుకు ఆలస్యం 

యూరోప్: భారం కాబోతున్న స్కెంజన్ వీసా ఛార్జీలు! టూర్ కి వెళితే ఎంత అవుతుంది! 

యూరోప్: లగేజ్ మాత్రమే కాదు పాసింజర్ బరువు కూడా ముఖ్యమే! ఫిబ్రవరి 5 నుండి మొదలుపెట్టిన ఫిన్ ఎయిర్!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →