హైదరాబాద్ : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ - ఫ్లాట్ఫామ్ సైడ్వాల్ను ఢీకొన్న రైలు, 50 మందికి గాయాలు నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ - నాంపల్లిలో ప్లాట్ఫామ్ను ఢీకొట్టిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ - పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు బోగీలు - ప్రమాదంలో 50 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు.రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ కు చేరుకునే సమయం కావడంతో తప్పిన పెను ప్రమాదం.
చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన - ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు - కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి - ఎవరూ ఆందోళన చెందొద్దు : దక్షిణ మధ్య రైల్వే
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి