Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.!

Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం..!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో స్పష్టం చేశారు. గత

Published : 2025-09-24 18:24:00
Old 20 Rupees: పాత 20 రూపాయల నోట్లు ఉంటే మీరే అదృష్టవంతులు! ఒక్కో నోటుకు రూ. 4 లక్షల వరకు... ఎలాగనుకుంటున్నారా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో స్పష్టం చేశారు. గత 15 నెలల్లోనే రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీసినా, 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణ యుగం మొదలైందని లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఆర్సెలార్ మిత్తల్ భారీ ఉక్కు కర్మాగారం వచ్చే నవంబరులో ప్రారంభంకానుందని ప్రకటించారు.

Young man died dog: కొత్తగూడెంలో విషాదం.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి 25 కొత్త పాలసీలను రూపొందించామని తెలిపారు. ఇప్పటికే 340 ఎంవోయూలు కుదుర్చుకోవడం ద్వారా రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అదనంగా మరో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. బీపీసీఎల్, ఎన్టీపీసీ, రెన్యూ, టాటా పవర్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయని, ఐబీఎం సంస్థ అమరావతిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఇదే సమయంలో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా రాష్ట్రంపై దృష్టి సారించాయని వెల్లడించారు.

e-Passport: భారతదేశంలో కొత్త e-పాస్‌పోర్ట్ ప్రారంభం! ఇక గ్లోబల్ ట్రావెల్ మరింత సులభం!

పర్యాటక రంగంలో కూడా భారీ ప్రణాళికలు ఉన్నాయని లోకేష్ తెలిపారు. తాజ్, ఐటీసీ వంటి ప్రసిద్ధ హోటల్ సంస్థలు 6,000 గదులను అందుబాటులోకి తేనున్నాయని, వచ్చే ఐదేళ్లలో 50,000 గదులు ఏర్పాటవుతాయని అన్నారు. అలాగే, రిలయన్స్ సంస్థ కర్నూలులో పెద్ద ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా బలపడతాయని లోకేష్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఐటీ కంపెనీలకు భూములు ఇచ్చారని విమర్శిస్తున్నప్పటికీ, టీసీఎస్ ఒక్కటే విశాఖలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా రూ.15,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, రూ.1,500 కోట్ల పన్ను రాష్ట్రానికి వస్తోందని గణాంకాలతో సమాధానం ఇచ్చారు.

Ramanaidu daughters: పాలకొల్లులో ఘనంగా జరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహం.. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్!

2014–19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం డిక్సన్, అపోలో టైర్స్, ఫాక్స్‌కాన్ వంటి అనేక ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చిందని గుర్తుచేశారు. కానీ, గత వైసీపీ పాలనలో ఆ సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి ఆ సంస్థలను ఆకర్షించే ప్రయత్నంలో ఉందని, ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. పెట్టుబడులు వస్తే రాష్ట్ర యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ భరోసా ఇచ్చారు.

చంద్రబాబు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి లోకేష్ వేదిక వైజాగ్! హైదరాబాద్ సిటీని తలదన్నే విధంగా 4 సం.ll లోనే అభివృద్ధి దిశగా!
24 / 09 తెలుగుదేశం ప్రజావేదిక అర్జీలు ఫిర్యాదులు! YCP వాలంటీర్ భూ దందా! ఆన్‌లైన్ లో అక్రమ రిజిస్ట్రేషన్! పరిష్కారానికి కృషి!
నవరాత్రి స్పెషల్ వ్రత తాలి! ఉల్లిపాయ, వెల్లుల్లి లేని రుచికరమైన వంటకాలు!
Bridge Reconstruction: ఏపీలో శిథిల వంతెనల పునర్నిర్మాణానికి సర్కార్ భారీ ప్రణాళిక..! రూ.1,430 కోట్లతో 352 వంతెనలు..!
EV Scooter offer: ఈవీ ఆఫర్.. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అక్కర్లేని స్కూటర్.. రూ. 50 వేలకే 60కి.మీ మైలేజ్!
సోషల్ మీడియాలో సంచలనం రేపిన భారతీయ మహిళ పోస్ట్ – భర్తతో ఉన్న సంబంధాన్ని వదిలి గ్రీన్‌కార్డు హోల్డర్‌తో ?

Spotlight

Read More →