Iconic & Justice City: భారతదేశంలోనే అరుదైన ఎలివేషన్.. ముగింపు దశకు పునాది పనులు! 15వ పోర్ కాంక్రీటింగ్ పూర్తి.. ఇక మిగిలింది ఒక్కటే! Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం! ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకోం... AP Development: ఏపీకి కనకవర్షం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ- చంద్రబాబు విజన్... AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.! Kerala Election: 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై పార్లమెంట్ ప్రత్యేక కసరత్తు.. AP HighCourt: విదేశాలకు వెళ్లిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం.. హైకోర్టు కీలక ఆదేశాలు.! AP Govt: ప్రైవేటులో అబ్బాయిలు.. సర్కారీలో అమ్మాయిలు: విద్యా వ్యవస్థలో బయటపడ్డ సామాజిక వ్యత్యాసం. High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం! Iconic & Justice City: భారతదేశంలోనే అరుదైన ఎలివేషన్.. ముగింపు దశకు పునాది పనులు! 15వ పోర్ కాంక్రీటింగ్ పూర్తి.. ఇక మిగిలింది ఒక్కటే! Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం! ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకోం... AP Development: ఏపీకి కనకవర్షం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ- చంద్రబాబు విజన్... AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.! Kerala Election: 816కు చేరనున్న లోక్‌సభ స్థానాలు.. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై పార్లమెంట్ ప్రత్యేక కసరత్తు.. AP HighCourt: విదేశాలకు వెళ్లిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం.. హైకోర్టు కీలక ఆదేశాలు.! AP Govt: ప్రైవేటులో అబ్బాయిలు.. సర్కారీలో అమ్మాయిలు: విద్యా వ్యవస్థలో బయటపడ్డ సామాజిక వ్యత్యాసం. High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం!

Pattabhiram: సీఆర్డీఏ అభివృద్ధిపై రాజకీయ వేడి! జగన్‌పై పట్టాభి ఘాటు విమర్శలు..

Pattabhiram: ఏపీ సీఆర్డీఏ పరిధి 8,350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధి. జగన్ మూడు ముక్కలాట నాటకం అయిపోయింది.. మావిగన్ మొదలైంది.

Published : 2026-04-05 20:03:00

APCRDA పరిధితో స్పష్టంగా జీవో 207, 2015 లోనే ఇచ్చినా.. సరిగా చూడకుండా మాట్లాడతారా?

జగన్.. ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు -పట్టాభి..

అమరావతి: ఏపీ సీఆర్డీఏ పరిధిలోని అభివృద్ధి అంశంపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.

సీఆర్డీఏ పరిధి మొత్తం 8,350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని ఆయన తెలిపారు. బందరు సమీపంలోని చల్లపల్లి, మోపిదేవి నుంచి గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఈ పరిధి విస్తరించి ఉందని వివరించారు. కేవలం అమరావతి మాత్రమే కాదు, మొత్తం సీఆర్డీఏ పరిధిలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు విజన్ వల్లే ఈ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. సీఆర్డీఏ మ్యాప్‌ను చూస్తే ఆయన దూరదృష్టి ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు.

మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ, “మూడు ముక్కలాట నాటకం ముగిసిపోయింది.. ఇప్పుడు కొత్తగా ‘మావిగన్’ అంటూ మరో నాటకం మొదలైంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్త పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న అసహనంతోనే జగన్ ఈ విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

సీఆర్డీఏ చట్టంపై కూడా పట్టాభి ప్రశ్నలు లేవనెత్తారు. “సీఆర్డీఏ అవసరం లేదని జగన్ బిల్లు ఎందుకు పెట్టారు? ఆ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయలేదా?” అని ప్రశ్నించారు. ఇప్పటికే 2015లోనే జీఓ 207 ద్వారా సీఆర్డీఏ పరిధిని స్పష్టంగా నిర్ణయించారని, అవి తెలుసుకోకుండా మాట్లాడటం సరి కాదని విమర్శించారు.

అలాగే బిల్లు, తీర్మానం మధ్య తేడా కూడా జగన్ బృందం అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్ని నాటకాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. మొత్తానికి, సీఆర్డీఏ అభివృద్ధి అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీస్తూ, మాటల తూటాలు పేలుతున్నాయి.

Spotlight

Read More →