AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Rice crop: తుఫాన్‌కే తలవంచని ఆర్‌జీఎల్‌ 7034..! బీపీటీకి బ్లాస్ట్ ప్రత్యామ్నాయంగా కొత్త వరి రకం..!

2025-11-17 09:14:00
Bihar Politics: బీహార్ ఫలితాల తరువాత లాలూ కుటుంబంలో కలకలం.. సోదరిపై చెప్పు విసిరేసిన తేజస్వీ !!

రాష్ట్రంలో సన్న బియ్యం వినియోగం నిరంతరం పెరుగుతుండడంతో, అధిక దిగుబడితో పాటు తెగుళ్లను తట్టుకునే కొత్త వరి రకాల అవసరం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు నూతన ప్రత్యామ్నాయంగా ఒక ప్రత్యేక వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఆర్‌జీఎల్‌ 7034’గా గుర్తింపు పొందిన ఈ కొత్త సన్న రకం అత్యుత్తమ దిగుబడి, ఖర్చు తగ్గింపు, వాతావరణ మార్పులకు ప్రతిరోధం వంటి లక్షణాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవచ్చని నిపుణులు విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో సన్న బియ్యం కొరత ఏర్పడే అవకాశం నేపథ్యంలో ఈ వంగడమే రైతులకు భరోసా కలిగించే రకం అవుతుందని వారు అంటున్నారు.

Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్....

ఈ వంగడాన్ని విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు, ఎంఎస్ స్వామినాథన్ అవార్డు గ్రహీత డాక్టర్ పీవీ సత్యనారాయణ అభివృద్ధి చేశారు. అత్యుత్తమ లక్షణాలు కలిగిన ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకాన్ని ప్రసిద్ధి చెందిన చిట్టి ముత్యాలు రకంతో సంకరణం చేసి ఆధునిక బ్రీడింగ్ పద్ధతుల్లో ఈ కొత్త వంగడాన్ని రూపొందించారు. సుమారు 140 రోజుల పంట వ్యవధి కలిగిన ఆర్‌జీఎల్‌ 7034 ఎకరాకు సగటు 35–40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. ప్రస్తుతం రైతులు విస్తృతంగా సాగు చేస్తున్న బీపీటీ 5204 రకంతో పోలిస్తే ఈ పంట ఎకరాకు 10–15 బస్తాలు అధికంగా ఇవ్వడం దీనికి ప్రధాన ఆకర్షణ. అదనంగా, దోమపోటు, ఎండాకు వంటి ప్రధాన తెగుళ్లను సమర్థంగా తట్టుకోవడం, ఇటీవలి మొంథా తుఫాన్ సమయంలో కూడా పడిపోకుండా నిలబడటం ఈ రకాన్ని మరింత ప్రాముఖ్యం చేకూర్చాయి.

Srivarai Darshanam: తిరుమలలో ఫ్యామిలీ మొత్తానికి వీఐపీ దర్శనం! మీకు కావాలా.. ఇలా చేస్తే చాలు!

ఆర్‌జీఎల్‌ 7034 రకం ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన రైతుల్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంకు చెందిన ఆళ్ల మోహన్‌రెడ్డి ఒకరు. ప్రయోగాత్మకంగా తన పొలంలో ఈ వంగడాన్ని సాగు చేసిన ఆయన అద్భుత ఫలితాలను గమనించినట్లు తెలిపారు. ఇటీవల సంభవించిన తుఫాన్ సమయంలో ఈ రకం పూర్తిగా నిలబడగా, పక్కనే ఉన్న బీపీటీ రకం పూర్తిగా నేలపాలైందని ఆయన వివరించారు. కేవలం నిలకడే కాదు, పంట పెరుగుదల శక్తి, తక్కువ ఎరువులు, తక్కువ మందుల అవసరం ఉండటం రైతులకు అధిక లాభాలను అందించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలో కొత్తగా ఎన్‌టీపీసీ అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌? రూ.20,000 కోట్లతో... ఆ నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం!

ఆర్‌జీఎల్‌ 7034పై తన అనుభవాన్ని పంచుకుంటూ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, "నేను ఇప్పటివరకు దాదాపు 40 సన్న రకాలు సాగు చేశాను. కానీ ఈ రకం నిజంగా ఒక గేమ్‌ చేంజర్లా అనిపించింది. ఎకరాకు కేవలం ఒక బస్తా యూరియా మాత్రమే వాడాను. ఒక్కసారే పురుగుమందు పిచికారీ చేశాను. తుఫాను వచ్చినా కూడా పైరు ఏమాత్రం దెబ్బతినలేదు" అని చెప్పారు. ఆయన అభిప్రాయం మేరకు ఈ కొత్త వంగడాన్ని త్వరలోనే మరింత మంది రైతులు స్వీకరిస్తారని భావిస్తున్నారు. అంతేకాకుండా, డాక్టర్ సత్యనారాయణ రూపొందించిన వరి రకాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సాగు అవుతున్నాయి అన్న విషయమే ఈ వంగడాల ప్రామాణికతకు నిదర్శనం.

Praja Vedika: నేడు (17/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఆ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్! బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే...ఎన్ని కేజీలైన తీసుకెళ్లొచ్చు!
Akhanda-2: 3Dలో అఖండ-2: బాలయ్య... బోయపాటి నుంచి భారీ విజువల్ ఫీస్ట్!
Sitara radiated: ఫ్యాషన్ & కాన్ఫిడెన్స్‌తో రేడియేట్ చేసిన సితార... ఈవెంట్ మొత్తం ఆమెదే స్పాట్‌లైట్!
Surya Lanka: కార్తీక మాసం చివరి ఆదివారం.. సూర్యలంకలో సందడి, రోడ్లపై వాహనాల తాకిడి!
సారీ అండీ... ఇవాళ సండే మాకు సెలవు! భారీ పెట్టుబడుల ప్రకటనపై నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్

Spotlight

Read More →