Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Bihar Politics: బీహార్ ఫలితాల తరువాత లాలూ కుటుంబంలో కలకలం.. సోదరిపై చెప్పు విసిరేసిన తేజస్వీ !!

బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. ఎన్నికల పరాజయానికి కారణా

Published : 2025-11-17 08:49:00
Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్....

బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. ఎన్నికల పరాజయానికి కారణాలపై జరిగిన సమీక్షా సమావేశమే ఈ విభేదాలకు బీజం అయినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో తేజస్వీ యాదవ్ ఆయన సోదరి రోహిణి ఆచార్య మధ్య తీవ్రమైన మాటల ఘర్షణ చోటుచేసుకొని, చివరకు కుటుంబ బంధాలను కూడా కుదిపేసే స్థాయికి చేరినట్లు విశ్వసనీయ వర్గాలు వివరిస్తున్నాయి.

Srivarai Darshanam: తిరుమలలో ఫ్యామిలీ మొత్తానికి వీఐపీ దర్శనం! మీకు కావాలా.. ఇలా చేస్తే చాలు!

సభలో రోహిణి పార్టీ సమస్యలపై కొన్ని సూచనలు చేస్తుండగా తేజస్వీ వాటిని పూర్తిగా తిరస్కరించి, ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆమెనే కారణమని తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలతో రోహిణి తీవ్రంగా కలచిపోయారని, ఆగ్రహావేశంలో తేజస్వీ చెప్పు విసిరినట్లే మరికొన్ని వర్గాలు చెబుతుండటం పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో స్పష్టంగా అర్థమవుతుంది. రోహిణి తన మీద పడిన ఈ అవమానాన్ని తట్టుకోలేక వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కుటుంబంలో మరింత కలకలం రేపింది.

ఏపీలో కొత్తగా ఎన్‌టీపీసీ అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌? రూ.20,000 కోట్లతో... ఆ నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం!

రోహిణి ఎక్స్‌లో చేసిన ట్వీట్ చాలా స్పష్టంగా ఉంది. ఆమె కేవలం పార్టీని విడిచిపెట్టడమే కాదు, కుటుంబం నుంచి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం తేజస్వీకి అత్యంత సన్నిహితుడైన రమీజ్ నెమత్ ఖాన్, అలాగే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సంజయ్ యాదవ్ అని ఆమె ఆరోపించడం అంతర్గత రాజకీయాల్లో ఉన్న ఒత్తిళ్లను బయటపెట్టింది.

Praja Vedika: నేడు (17/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అసలు ఈ వివాదాలు ఒక్కసారిగా ఉద్భవించినవి కావు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే తేజస్వీ, రోహిణి మధ్య చిన్నపాటి విభేదాలు మొదలయ్యాయి. పార్టీ ఆదేశాల మేరకు రోహిణి సింగపూర్‌ నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్నా, ఆమెకు కోరుకున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు అవకాశం ఇవ్వలేదని అప్పట్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. సారన్ నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత పార్టీలోని కొందరు ఆమెను లక్ష్యంగా చేసుకోడం సమస్యలను మరింత పెంచినట్లు సన్నిహిత వర్గాలు వివరిస్తున్నాయి.

ఆ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్! బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే...ఎన్ని కేజీలైన తీసుకెళ్లొచ్చు!

ఇప్పుడీ ఘర్షణలు కుటుంబ రాజకీయ వారసత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. లాలూ యాదవ్ కుటుంబం అనేక సంవత్సరాలుగా ఆర్జేడీ రాజకీయాలకు ఆధారం. కానీ ఇప్పుడు పిల్లల మధ్య పెరుగుతున్న అంతర్గత విభేదాలు పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా రోహిణి వంటి కీలక వ్యక్తి కుటుంబం, పార్టీని దూరం చేసుకోవడం ఆర్జేడీకి మానసికంగా భారీ దెబ్బగానే భావిస్తున్నారు.

Akhanda-2: 3Dలో అఖండ-2: బాలయ్య... బోయపాటి నుంచి భారీ విజువల్ ఫీస్ట్!

ఈ పరిస్థితుల్లో లాలూ కుటుంబం ఎలా ముందుకు సాగుతుంది? విభేదాలను తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? లేక ఈ చీలికలు మరింత పెరిగి రాజకీయంగా కొత్త పరిణామాలకు దారితీస్తాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో చర్చకు వస్తున్నాయి. కుటుంబ అంతర్గత తగాదాలు రాజకీయ పార్టీలను ఎంతగా ప్రభావితం చేస్తాయో చూపించే ఉదాహరణగా ఈ సంఘటన నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sitara radiated: ఫ్యాషన్ & కాన్ఫిడెన్స్‌తో రేడియేట్ చేసిన సితార... ఈవెంట్ మొత్తం ఆమెదే స్పాట్‌లైట్!
Surya Lanka: కార్తీక మాసం చివరి ఆదివారం.. సూర్యలంకలో సందడి, రోడ్లపై వాహనాల తాకిడి!
సారీ అండీ... ఇవాళ సండే మాకు సెలవు! భారీ పెట్టుబడుల ప్రకటనపై నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్
TTD Update: భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. తిరుమల శ్రీవారి సేవల ఫిబ్రవరి కోటా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
నా పేరుతో వాట్సాప్‌లో మోసాలు.. జాగ్రత్తగా ఉండండి.. అభిమానులను హెచ్చరించిన నటి!

Spotlight

Read More →