తేదీ 11-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 11 ఫిబ్రవరి 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి కావలి ప్రతిభాభారతి గారు (సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్)
2. శ్రీమతి తేజస్వి పొడపాటి గారు (ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్)