తేదీ 11-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 11 నవంబర్ 2025 (మంగళవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1. శ్రీ పల్లా శ్రీనివాస్ రావు గారు (SPP) 2. శ్రీ గొట్టిముక్కల రఘురామరాజు గారు (ఏపీ స్టేట్ బిల్డింగ్ & అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్)