SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు!

Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..!

 దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం జరిగిన భయానక పేలుడుతో ఒక్కసారిగా కుదిపిపోయింది. ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతం చాందినీ చౌక్‌ వద్ద సాయంత్రం సమయంలో ఓ క

Published : 2025-11-10 21:45:00
Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57!

దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం జరిగిన భయానక పేలుడుతో ఒక్కసారిగా కుదిపిపోయింది. ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతం చాందినీ చౌక్‌ వద్ద సాయంత్రం సమయంలో ఓ కారులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆ ప్రాంతం జనసంచారంతో నిండివుండటంతో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. మంటలు చెలరేగి ఆకాశంలో అగ్నిగోళంలా ఎగసిపడటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు.

భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ!

పేలుడు తీవ్రతకు సమీపంలోని మూడు నుండి నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న కొన్ని షాపులు, భవనాలు కూడా నష్టపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సుమారు 20 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రాత్రి 7:29 గంటల సమయానికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు పేలుడు పెద్ద శబ్దంతో సంభవించిందని, క్షణాల్లో మంటలు ఆకాశాన్ని తాకాయని చెప్పారు.

గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం!

ఈ ఘటనతో భద్రతా వ్యవస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద చర్యల అనుమానంతో యాంటీ టెర్రర్ స్క్వాడ్‌ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు చోటు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో, పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసి ఆధారాల సేకరణ ప్రారంభించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా అక్కడకు చేరుకుని మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని పరిశీలిస్తోంది.

NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!!

ఢిల్లీ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబై, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. ముంబైలోని కీలక రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యూపీలోని అన్ని జిల్లాలకూ ఉన్నతాధికారులు అప్రమత్తత ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలను పెంచి, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రాలన్నింటినీ హై అలర్ట్‌లో ఉంచింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..!
Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి?
Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..!
రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా!
Lokeshs tweet: సోషల్ మీడియాలో లోకేశ్ ట్వీట్ వైరల్.. భక్తుల మద్దతు వెల్లువ!
Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్!

Spotlight

Read More →