Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ!

BSNL: బీఎస్ఎన్ఎల్ సరికొత్త 4జీ నెట్‌వర్క్..! భారత టెలికాం రంగంలో కొత్త దశ..!

 భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశ వ్యాప్తంగా వినియోగదారుల కోసం ఒక కొత్త దశను ప్రారంభించబోతోంది. రేపటినుంచే బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలు అంద

Published : 2025-09-26 16:41:00
H-IB Visa Fee: చాలా దేశాల్లో అవసరమైనంత శ్రామిక శక్తి లేదు... మంత్రి కీలక వ్యాఖ్యలు!

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశ వ్యాప్తంగా వినియోగదారుల కోసం ఒక కొత్త దశను ప్రారంభించబోతోంది. రేపటినుంచే బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను సెప్టెంబర్ 27న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒడిశాలోని జార్సుగూడా నుండి ఈ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించనున్నారు. ఇదే సమయానికి గౌహతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొననున్నారు. దేశీయ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు, దేశానికి స్వావలంబన దిశగా మరో ముందడుగుగా భావించబడుతోంది.

Ticket prices: టికెట్ రేట్లపై రగులుతున్న చర్చ.. హీరోల మధ్య మాటల వార్ మొదలవుతుందా!

ఈ 4జీ సేవలు పూర్తిగా క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ పై అమలు చేయబడ్డాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సులువుగా 5జీకి అప్‌గ్రేడ్ చేసే సౌలభ్యం కలదు. దేశీయ టెలికాం రంగానికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీలు 4జీ, 5జీ సర్వీసుల్లో ముందంజలో ఉంటే, బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త టెక్నాలజీతో పోటీకి సిద్ధమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు విస్తృతంగా చేరుకోవడంతో కోట్లాది వినియోగదారులకు మరింత చౌకగా, నాణ్యమైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.

Pawan kalyan: అభిమానుల ప్రార్థనలు.. అన్నయ్య త్వరగా కోలుకోవాలి.. OG విజయాన్ని ఎంజాయ్ చేయాలి.. సీఎం సందేశం!

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం, ఈ 4జీ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా దాదాపు 98 వేల సైట్లలో ఒకేసారి అందుబాటులోకి రాబోతోంది. అంటే ఇది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రాలంతటా ఒకే సమయంలో ప్రారంభించబడుతుంది. ఇప్పటివరకు ప్రైవేట్ ఆపరేటర్ల ఆధిపత్యం ఉన్న 4జీ రంగంలో, బీఎస్ఎన్ఎల్ ప్రవేశం వల్ల ప్రతిస్పర్థాత్మక ధరలు సాధ్యమవుతాయి. దీంతో వినియోగదారులకు లాభం కలగడం ఖాయం. స్వదేశీ టెక్నాలజీతో నిర్మితమైన ఈ సర్వీస్, భద్రత పరంగా కూడా ఒక పెద్ద పాజిటివ్‌గా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

సరికొత్త సంచలనం - 'ఓజీ' సునామీ.. కూలీ రికార్డు బ్రేక్.. టాప్ 5 ఇండియన్ సినిమాల్లో పవన్ మూవీ!

ఈ కొత్త 4జీ సర్వీసులు కేవలం వేగం పెంపుకే పరిమితం కాకుండా, డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంలో కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఈ-గవర్నెన్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసులు వంటి డిజిటల్ సౌకర్యాలు మరింత వేగంగా విస్తరించేందుకు ఇది తోడ్పడనుంది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ ప్రాజెక్టు ద్వారా, భారత్ సాంకేతిక రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక బలమైన అడుగు వేసిందని చెప్పవచ్చు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ సేవలు, కోట్లాది భారతీయుల కమ్యూనికేషన్ ప్రపంచంలో కొత్త దిశగా నిలవడం ఖాయం.

పాలిటెక్నిక్, నవోదయా స్కూల్స్ పై అసెంబ్లీలో చర్చ... త్వరలో పరిష్కారం అంటున్న లోకేష్!!
150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి..49.9% పోస్టులు వారికి రావడం సంతోషం అంటున్నా లోకేష్!!
Godavari Floood: పెరుగుతున్న గోదావరి ఉధృతి! మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ!
రైల్వే లైన్ల విస్తరణకు శ్రీకారం! రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా 'ప్రత్యేక రైల్వే జోన్'.. రాష్ట్ర ప్రభుత్వానికి.!
DSC: ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణ! ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ!
Royal Enfield: మిడ్-రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్! పవర్ ఫుల్ ఇంజిన్, స్టైలిష్ డిజైన్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc!

Spotlight

Read More →