OTR: ఓటీఆర్ అప్‌డేట్‌కు ఏడాదిలో రెండే ఛాన్స్..! అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన! AP Govt: ఉద్యోగ సంక్షేమంలో ఏపీ సరికొత్త రికార్డు..! పితృత్వ సెలవులపై కీలక ఉత్తర్వులు! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. రూట్ ఫిక్స్! గంటకు 320 కిమీ వేగంతో... Praja Vedika: నేడు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravathi: వెలగపూడి లో అగ్ని ప్రమాదం.... భారీ ఆస్తి నష్టం! Chandrababu: వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల పై చంద్రబాబు మంత్రులతో సమీక్ష... కీలక ఆదేశాలు! Gas Crisis: సంక్షోభాన్ని ముందే ఊహించిన టీటీడీ..! గ్యాస్ సరఫరాలో కొత్త రికార్డు! Indian Culture: రాష్ట్రపతి భవన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ కళ వైభవం! దేశ అత్యున్నత గౌరవం! Indian Politics: రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను దెబ్బతీయకండి! ప్రతిపక్షాలకు అమిత్ షా సెటైర్లు! AP High Court: ప్రపంచం మొత్తం తెలుగు టెక్కీలే..! ఏపీ ఐటీ అభివృద్ధిపై హైకోర్టు ప్రశంసలు! OTR: ఓటీఆర్ అప్‌డేట్‌కు ఏడాదిలో రెండే ఛాన్స్..! అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన! AP Govt: ఉద్యోగ సంక్షేమంలో ఏపీ సరికొత్త రికార్డు..! పితృత్వ సెలవులపై కీలక ఉత్తర్వులు! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. రూట్ ఫిక్స్! గంటకు 320 కిమీ వేగంతో... Praja Vedika: నేడు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravathi: వెలగపూడి లో అగ్ని ప్రమాదం.... భారీ ఆస్తి నష్టం! Chandrababu: వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల పై చంద్రబాబు మంత్రులతో సమీక్ష... కీలక ఆదేశాలు! Gas Crisis: సంక్షోభాన్ని ముందే ఊహించిన టీటీడీ..! గ్యాస్ సరఫరాలో కొత్త రికార్డు! Indian Culture: రాష్ట్రపతి భవన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ కళ వైభవం! దేశ అత్యున్నత గౌరవం! Indian Politics: రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను దెబ్బతీయకండి! ప్రతిపక్షాలకు అమిత్ షా సెటైర్లు! AP High Court: ప్రపంచం మొత్తం తెలుగు టెక్కీలే..! ఏపీ ఐటీ అభివృద్ధిపై హైకోర్టు ప్రశంసలు!

AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!!

ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  నిర్వహించిన సమీక్షలో ఎర్రచందనం అపూర్వ ఆడవీ సంపదను రక్షించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలన్నివీ

Published : 2025-11-10 09:09:00
Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు....

ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  నిర్వహించిన సమీక్షలో ఎర్రచందనం అపూర్వ ఆడవీ సంపదను రక్షించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలన్నివీ పాటిస్తూ, ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. శేషాచలం అడవుల్లోనే అత్యుత్తమ నాణ్యతగా లభించే ఈ చెట్టు హిందువుల భావజాలంతో ముడిపడి ఉండటాన్ని గుర్తుచేసి దీన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు‌.

Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!!

గత ప్రభుత్వంలో  (2019–24) మధ్య కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణా అధికంగా జరిగిందని మంత్రి తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం అటవీ ప్రత్యేక గోదాములో 2.6 లక్షల దుంగలు నిల్వగా ఉన్నాయి రెండు దుంగలు  కలిపి ఒక చెట్టుగా గణిస్తే సుమారు 1.3 లక్షల చెట్లు నరికి తీసుకెళ్లబడ్డట్టు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.5,000 కోట్లు ఉండగా, 2019–24 మధ్య అనుమానితంగా బయటపెట్టిన మొత్తం రూ.10,000 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేశారు.

Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!

సమీక్షలో ఐదు జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులు పాల్గొన్నారు. మంత్రి వెల్లడించిన కీలక అంశాల్లో ఒకటి ఎర్రచందనం అక్రమ రవాణాలో నలుగురు ‘కింగ్ పిన్స్’ గుర్తించడం. వారిని ప్రత్యేక వ్యూహాలతో పట్టుకుని, అవసరమైతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్  చెప్పారు.

Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

పవన్ కళ్యాణ్ వివరాలు: నేను కర్ణాటకలో అటవీ అధికారులతో మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది అధికారులు మన రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం దుంగలను పట్టుకుని వేలం వేసి రూ.140 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమచేశారు’ అని పేర్కొన్నారు. ఇదే విధంగా గుజరాత్, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నమోదైన సదృశ కేసుల నుంచి సుమారు రూ.20–25 కోట్లు విలువైన ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి తీసొచ్చామని ఆయన చెప్పారు.

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం!

అటవీ శాఖ ఆధారాలతో ఆయన గుర్తుచేసిన మరో అంశం కడప ప్రాంతాల్లో అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా చెట్లను నరికేందుకు వచ్చే వాహకులపై ప్రత్యేక గుర్తింపు పర్యవేక్షణ అవసరం. ఎవరైనా అటవీ వనాన్ని నాశనం చేస్తే చర్య తప్పవని, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చట్టాలకు ప్రభుత్వం వేగంగా వుందని ఆయన హెచ్చరించారు.

Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..!

ప్రజా సంక్షేమం, ప్రకృతి సంపద రక్షణ కాపాడటం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అని ప్రకటించారు. అటవీ సంరక్షణతో పాటు స్థానికులకు ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాస ఏర్పాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపబడబోతుందని చెప్పారు. సమావేశంలో అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం, డి.ఎఫ్.ఓ. రవిశంకర్ శర్మ, తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన చర్యలు అమలైతే, రాష్ట్ర వన సంపదను బయటకు వెళ్లకుండా నిలిపి ప్రజాప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56!
Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్!
JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..!
Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక!
Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి!

Spotlight

Read More →