Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Village Survey: భూమి వివాదాలకు చెక్‌! 34 గ్రామాల్లో స్వామిత్వ సర్వే పూర్తి!

బొబ్బిలి డివిజన్‌లో స్వామిత్వ సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 34 గ్రామాల్లో ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందని జిల్లా ల్యాండ్ డెవలప్‌మెంట్ అధి

Published : 2025-08-27 13:18:00
Land Registration: ఏపీలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

బొబ్బిలి డివిజన్‌లో స్వామిత్వ సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 34 గ్రామాల్లో ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందని జిల్లా ల్యాండ్ డెవలప్‌మెంట్ అధికారి (డీఎల్‌డీవో) ఎం. కిరణ్‌కుమార్‌ తెలిపారు. రామభద్రపురంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, మొదటి విడతలో 80 గ్రామాల్లో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

Free Current: ఏపీలో వారికి భారీ శుభవార్త! కొత్త 5G ఫోన్లు... ఫ్రీ కరెంట్!

ఈ క్రమంలో ఇప్పటికే బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గజపతినగరం, రామభద్రపురం, మెంటాడ, తెర్లాం మండలాలకు చెందిన గ్రామాల్లో సర్వే పనులు మొదలయ్యాయి. అందులో 34 గ్రామాలు పూర్తి కాగా, మిగతా 46 గ్రామాల్లో ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

Good News: గుడ్ న్యూస్! వినాయక చవితి పండుగ కానుక.. అకౌంట్లోకి డబ్బులు! డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు!

గ్రామాల్లో డ్రోన్ సర్వే, శాటిలైట్ సర్వే విధానాలను ఉపయోగించి ఆధునిక పద్ధతిలో భూమి, ఇళ్ల యజమాన్యాన్ని గుర్తిస్తున్నామని కిరణ్‌కుమార్‌ తెలిపారు. సర్వే పూర్తయ్యాక గ్రామసభల ద్వారా ప్రజలకు హక్కు పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. ఈ విధానం ద్వారా ప్రజలకు పారదర్శకతతో కూడిన రికార్డులు అందుతాయని స్పష్టం చేశారు.

Vishakapatnam: విశాఖ తీరంలో లాంఛనంగా ఆవిష్కృతమైన రెండు స్టెల్త్ యుద్ధనౌకలు! దేశ చరిత్రలో కొత్త అధ్యాయం!

సర్వే ప్రక్రియలో ఇప్పటివరకు 41,280 మందిని గుర్తించగా, 20,907 మంది లబ్ధిదారుల వివరాలు ఇప్పటికే నమోదు అయినట్లు డీఎల్‌డీవో చెప్పారు. ఈ లెక్కల ఆధారంగా వారికి హక్కు పత్రాలు ఇవ్వడానికి అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ చర్యలతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రజలకు యాజమాన్య హక్కులు లభించనున్నాయి.

విఘ్నేశ్వరుని ఆరాధనతో పాటు.. వ్యాపారులకు వరం అయిన పండుగ! వినాయక చవితి శుభాకాంక్షలతో..

సర్వే పనుల అనంతరం కిరణ్‌కుమార్‌ దుప్పలపూడి, ముచ్చర్లవలస, బూసాయవలస, నర్సాపురం సచివాలయాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎంపీడీవో సన్యాసిరావు, దుప్పలపూడి పంచాయతీ కార్యదర్శి సతీష్‌ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న ఈ సర్వే భవిష్యత్తులో భూమి వివాదాలను తగ్గించి, ప్రజలకు స్థిరమైన యాజమాన్య హక్కులను కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Promotions: ఏపీలో వారందరికీ ప్రమోషన్లు! ఎన్నో ఏళ్ల కల... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
Weather Report: వాతావరణ శాఖ హెచ్చరిక! ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన... గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు!
Railway Line: ఆ రెండు జిల్లాల దశ తిరిగినట్లే! కొత్తగా మరో రైల్వే లైను! రూ.1,331 కోట్లతో... రూట్ ఫిక్స్!
Ujjwala Scheme: ఉచితంగా LPG కనెక్షన్! రూ.550కే గ్యాస్ సిలిండర్! అర్హతలు, దరఖాస్తు విధానం!
Bank Jobs: బ్యాంక్ జాబ్స్! నెలకు రూ.93 వేల జీతం! రేపే లాస్ట్ ఛాన్స్!

Spotlight

Read More →