ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Kargil Vijay Diwas: అమర జవాన్ల త్యాగానికి దేశం తలవంచి వందనం.... రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు!

2025-07-26 10:38:00
Jagan Shock: వైసీపీలో మొదలైన హైటెన్షన్.. ‘ఆడుదాం ఆంధ్ర'పై 20 రోజుల్లో విజిలెన్స్ నివేదిక.! ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..

26వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం గర్వించదగిన ముద్దుబిడ్డలైన అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖులు కృతజ్ఞతలు తెలుపుతూ వారి సేవలకు నమస్సులు తెలిపారు.

TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.... 73576 మంది భక్తులు నిన్న!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశంలో “కార్గిల్ విజయ్ దినోత్సవం మన జవాన్ల పరాక్రమం, ధైర్యానికి ప్రతీక. వారు చేసిన త్యాగం దేశ ప్రజలందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు. ఇది కేవలం ఓ యుద్ధ విజయంగా కాకుండా, భారత సైనికుల అమిత ధైర్యానికి గుర్తుగా నిలిచిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Nara Lokesh: ఆపరేషన్ మిడిల్‌లో ప్రాణాలు కోల్పోయిన అధికారులు..! మృతుల కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి!

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. “మాతృభూమి రక్షణ కోసం మన జవాన్లు చేసిన త్యాగం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం. దేశం మీతో గర్విస్తుంది. జైహింద్” అంటూ తాను ట్వీట్ చేశారు.

NOAR: డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం.. రాజ్నాథ్ అభినందనలు!

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఢిల్లీలోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, దేశ భద్రత కోసం సైనికులు చూపిన వీరత్వం దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు అన్నారు. కార్గిల్ యుద్ధం ద్వారా భారత సైనికులు ప్రపంచానికి తమ శౌర్యాన్ని చాటిచెప్పారని ఆయన పేర్కొన్నారు.

Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం! జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు..!

ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, శ్రద్ధాంజలి సభలు నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, కళాశాలలు, రక్షణ బలగాల కేంద్రాల్లో కూడా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ సందేశాత్మక కార్యక్రమాలు జరిగాయి.

National Highway: హైవేలపై కనిపించే ఆరెంజ్ కలర్ బాక్స్..! దీంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

కార్గిల్ యుద్ధం 1999లో భారతదేశానికి తూర్పు లడ్డాఖ్ ప్రాంతంలోని కార్గిల్ లోయలపై పాకిస్థాన్ ఆక్రమణ ప్రయత్నానికి భారత సైన్యం ఇచ్చిన సమాధానంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ యుద్ధంలో వందలాది మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేశారు. వారి ఆత్మబలిదానానికి ఈ రోజూ దేశం తలవంచి నివాళులర్పిస్తోంది.

School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు..! వారం రోజులు ఎంజాయ్‌!
Nandamuri Balakrishna: అభిమాని చికిత్సకు బాలయ్య చొరవ..! ఏకంగా రూ.10 లక్షల మంజూరు!
CM Singapore Tour: నేడు సింగపూర్‌కి చంద్రబాబు టీమ్..! అమరావతి అభివృద్ధి, పెట్టుబడులే టార్గెట్!
IPS Transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..!

Spotlight

Read More →