Minister Comments On YCP: అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టిన వైసీపీ నీతులు చెప్పడం సిగ్గుచేటు - మంత్రి! AP Investments: 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు... 1.22 లక్షల ఉద్యోగాల లక్ష్యం! New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..! త్వరలో దరఖాస్తులు ప్రారంభం! Service Road: ఏపీలో వారికి పండగే పండగ! ఆ నది పై వంతెన, సర్వీస్ రోడ్డు కు గ్రీన్ సిగ్నల్! AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Minister Comments On YCP: అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టిన వైసీపీ నీతులు చెప్పడం సిగ్గుచేటు - మంత్రి! AP Investments: 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు... 1.22 లక్షల ఉద్యోగాల లక్ష్యం! New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..! త్వరలో దరఖాస్తులు ప్రారంభం! Service Road: ఏపీలో వారికి పండగే పండగ! ఆ నది పై వంతెన, సర్వీస్ రోడ్డు కు గ్రీన్ సిగ్నల్! AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్!

TDP Political Gathering: గెలిచిన బృందం.. కలిసిన మనసులు.. లోకేశ్ ఇంట కూటమి నేతల సందడి..!

Dinner Meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమన్వయం, ఆత్మీయత కలగలిసిన ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ఈ 'ఆత్మీయ విందు' కార్యక్రమాలు కేవలం విందులకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రభుత్వానికి మరియు ప్రజాప్రతినిధులకు మధ్య ఒక బలమైన వారధిని నిర్మిస్తున్నాయి.

Published : 2026-02-13 22:50:00
  • కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు..
     
  • చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు..

TDP Leaders Dinner Meeting with Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త, ఆరోగ్యకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. కూటమిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత బంధాన్ని బలోపేతం చేసే దిశగా పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఆత్మీయ విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశం అయిన లోకేశ్... ఇవాళ రాత్రి ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఇచ్చారు.

నారా లోకేశ్ ప్రారంభించిన ఈ 'ఆత్మీయ కలయిక' ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త ఒరవడి. ఇది కేవలం విందు కాదు, ఒక బలమైన రాజకీయ కుటుంబానికి పునాది. ఇలాంటి ఆరోగ్యకరమైన సంప్రదాయాలు ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం.

Spotlight

Read More →