Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

KCR: కాళేశ్వరం అవకతవకలకు కేసీఆరే ప్రత్యక్ష బాధ్యుడు! తేల్చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్!

2025-08-04 14:27:00
Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్! ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్!

తెలంగాణలో సంచలనంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన భారీ అవకతవకాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కీలక నివేదికను సమర్పించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అవకతవకాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, ధరల సర్దుబాట్లు, కాంట్రాక్టు సవరణలు, ఆర్థిక హామీలు వంటి ప్రతి అంశంలోనూ కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ పేర్కొంది.

Kunki elephants: కుంకీ ఏనుగుల ఆపరేషన్ సక్సెస్.. రైతులకు ఊపిరిపీల్చుకున్న రోజు!

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ వైఫల్యాలపై విచారణ జరిపిన కమిషన్, మూడింటికీ సంబంధించి అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేసీఆర్‌తో పాటు ఇతర రాజకీయ, అధికార ప్రముఖులపై కూడా ఆరోపణలు పేర్కొంది. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఐఏఎస్ అధికారులు, కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు, చీఫ్ ఇంజనీర్లు–వీళ్లందరూ నిబంధనలు ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తేల్చింది. contractor ఎల్ అండ్ టీకు అవసరమైన అర్హతలే లేవని, ఏడో బ్లాక్ పునర్నిర్మాణాన్ని సొంత ఖర్చుతో చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.

Nature Vibes: భూలోక స్వర్గం అంటే ఇదేనేమో! ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!
Galla Jayadev: దేవుడు కరుణిస్తే టీడీపీలోకి తిరిగొస్తా... గల్లా జయదేవ్!
Trump advisor: భారత్ వల్లే రష్యా యుద్ధం చేస్తోంది.. ట్రంప్ అడ్వైజర్!
Ration card: రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. ఇంకా రాలేదా.. ఇదిగో ఇదే కారణం..! చెక్ చేసుకోండిలా..!

Spotlight

Read More →