Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Double Railway line: గుడ్ న్యూస్! ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.770 కోట్లతో డబుల్ రైల్వే లైన్!

భద్రాచలం రోడ్డు–డోర్నకల్ మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం గెజిట్‌ విడుదల చేయడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారం

Published : 2025-09-06 13:42:00
Tariff Impact: అమెరికా సుంకాల దెబ్బకు కుదేలైన పరిశ్రమలు! కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ!

భద్రాచలం రోడ్డు–డోర్నకల్ మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం గెజిట్‌ విడుదల చేయడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం రూ.770 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌ వల్ల ఆరు రైల్వే స్టేషన్లకు ఉన్న సింగిల్ లైన్ సమస్య తొలగిపోనుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు, సరుకు రవాణా రెండూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

AP New Ration Card: ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు రాలేదా.. నో టెన్షన్, అధికారుల క్లారిటీ.. ఇలా చేయండి!

ఈ ప్రాజెక్ట్ కోసం ఖమ్మం, సింగరేణి మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో 32 ఎకరాల భూమి సేకరించనున్నారు. 355 మంది రైతుల వద్ద నుంచి భూమిని తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2023–24 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించగా, ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్‌కు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు. పనులు పూర్తయితే 54.53 కిలోమీటర్ల పరిధిలో డబుల్ లైన్ రాకపోకలు సాధ్యమవుతాయి.

SIIMA Awards: SIIMA అవార్డ్స్‌లో ప్రభాస్ మూవీ దుమ్మురేపింది.. మొత్తం ఎన్ని అవార్డులు అంటే!

డబుల్ లైన్ అమలుతో రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో 3 ఎక్స్‌ప్రెస్‌లు, 14 గూడ్స్ రైళ్లు నడుస్తున్నా, అవసరాలకు సరిపోవడం లేదు. డబ్లింగ్ పూర్తయితే సికింద్రాబాద్, విజయవాడ, బలార్ష ప్రాంతాలకు మరిన్ని ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్స్ రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులకు సౌకర్యం, వ్యాపారాలకు వృద్ధి కలుగుతుంది.

Reliance: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ కొత్త రేట్లు - కస్టమర్లకు హామీ! ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

ఈ ప్రాజెక్ట్ ఆమోదం పొందడానికి ప్రధాన కారణం దామరచర్లలోని సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఈ ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు మణుగూరు, కొత్తగూడెం గనుల నుంచి రవాణా చేయాలి. రైల్వే శాఖకు డబుల్ లైన్ తప్పనిసరి కావడంతో ఆమోదం లభించింది. ఇది పరిశ్రమల అభివృద్ధికి, ఇంధన అవసరాల తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Pandya brothers: పాండ్య బ్రదర్స్ మంచి మనసు.. చిన్ననాటి కోచ్ పెద్ద సహాయం!

డబుల్ లైన్ నిర్మాణం పర్యాటకాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. భద్రాచలానికి వచ్చే భక్తులు ఇకపై రైళ్ల ఆలస్యం లేకుండా సులభంగా రామయ్య దర్శనం చేసుకోవచ్చు. ప్రయాణ సమయం తగ్గి, రవాణా ఖర్చులు తగ్గడం వల్ల స్థానిక వ్యాపారాలు, హోటల్స్, ఇతర సర్వీసులు అభివృద్ధి చెందుతాయి. మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌ ఖమ్మం, వరంగల్ జిల్లాల ఆర్థికాభివృద్ధికి మలుపుతిప్పేలా మారనుంది.

AP Development: ఎట్టకేలకు ఆ రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఆరో ప్లాట్‌ఫామ్! ప్రయాణికుల కష్టాలకు చెక్.. ఆ రైళ్లు కూడా ఆగేలా..
Traffice-Free Roads: ట్రాఫిక్ సమస్యలకు చెక్! కొత్తగా మరో రెండు ఫ్లైఓవర్లు! ఎక్కడంటే!
Chandrababu Meeting: ఆంధ్రుల ఆశల రెక్క.. చంద్రబాబుతో రైల్వే అధికారుల భేటీ.. రైల్వే జోన్‌పై కీలక నిర్ణయాలు!
GST: భవిష్యత్తులో GST 3.0.. నిర్మల ఏం చెప్పారంటే!
Trump advisor: అమెరికా భారత్ వాణిజ్య వివాదం.. ట్రంప్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →