Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా!

Ntr Bharosa: దివ్యాంగుల పెన్షన్లు పై కీలక నిర్ణయం! ఈ రూల్ వర్తించదు! అవన్నీ ఆపేశారు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సదరం ద్వారా అనర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండగా, దానిని తాత్కాలిక

Published : 2025-09-02 11:23:00
People Request: మా ఊర్ల పేర్లు మార్చండి! అవమానాలు భరించలేకపోతున్నాం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సదరం ద్వారా అనర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండగా, దానిని తాత్కాలికంగా నిలిపివేసింది. ముఖ్యంగా అప్పీలు చేసుకున్న వారికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 7.38 లక్షల మంది దివ్యాంగ పింఛనుదారులు ఉండగా, ఇప్పటి వరకు 5 లక్షల మందికి ధ్రువీకరణ పూర్తయింది. వీరిలో సుమారు 1.35 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. అయితే వారిలో చాలా మంది అప్పీలు చేసుకోవడంతో, ఈ నిర్ణయం వారికి ఊరటనిచ్చింది.

Europe Trip: యూరప్‌ వెళ్ళే ప్లాన్‌లో ఉన్నారా? అయితే జాగ్రత్త! అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం!

ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 1.38 లక్షల మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పటికే అనర్హులుగా తేలిన వారిలో 95 శాతం మంది తాము అర్హులమేనని అప్పీలు చేశారు. ఈ నేపథ్యంలో, జిల్లాలకు కొత్త నోటీసులు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అధికారులు వేచి చూడాల్సి ఉంటుంది. వైద్యారోగ్య శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, అర్హులైన వారికి న్యాయం జరుగేలా చర్యలు తీసుకుంటోంది.

Oman Government: ఒమాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం! సెప్టెంబర్ 7న పబ్లిక్ హాలిడే! ఎందుకో తెలుసా!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాకముందు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అయితే ఇప్పుడు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు, పింఛన్లు పంపిణీ అవుతున్నాయని వివరించారు. కేవలం మూడు గంటల్లో 63 లక్షలకు పైగా పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో బోగస్ పింఛన్లు ఇచ్చారని ఆరోపించారు.

Teachers: ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు షాక్‌..! అది తప్పనిసరి అని క్లారిటీ!

చంద్రబాబు మాట్లాడుతూ, అనర్హులకు పింఛన్లు ఇవ్వకూడదని, నిజమైన అర్హులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇటీవల ఒక వ్యక్తి తనకు చేయి బాగానే ఉన్నా దివ్యాంగుడినని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడని ఉదాహరణగా చూపించారు. ఇలాంటి బోగస్ పింఛన్లు తప్పక రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో అర్హులైన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని నొక్కిచెప్పారు.

H-1B ,F-1 వీసా ఇక్కట్లు! ఇక నుండి అవి తప్పనిసరి! లేకుంటే ఇంటికే...

సామాజిక పింఛన్ల పెంపుపై కూడా చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ కాలంలో రూ.30తో ప్రారంభమైన పింఛను, 1995లో తన నాయకత్వంలో రూ.75కి పెరిగిందని గుర్తు చేశారు. 2014లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక రూ.200 నుంచి రూ.1000కి, ఆ తర్వాత రూ.2000కి పెంచామని చెప్పారు. ప్రస్తుతం పింఛన్లను రూ.4000కి పెంచినట్లు వివరించారు. వృద్ధులు, వితంతువులకు పది రెట్లు, దివ్యాంగులకు 12 రెట్లు పెన్షన్ పెంచినది తమ ప్రభుత్వమని చెప్పారు. ఈ విధంగా పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Pawan birthday : పవన్ బర్త్‌డే గిఫ్ట్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న OG!
Toyota Corolla Cross: అయ్య బాబోయ్! టయోటా కరోల్లా క్రాస్... టెక్నాలజీ, సేఫ్టీ, స్టైల్ తో అదిరిపోయే కాంబినేషన్! లగ్జరీ లుకింగ్ తో...
Job Notification: త్వరలోనే భారీ నోటిఫికేషన్స్! వారు సిద్ధంగా ఉండండి! పత్రాలు రెడీ చేసుకోండి!
Farmers: రైతులకు ఏపీ ప్రభుత్వ గుడ్‌న్యూస్‌..! భూముల ఆధార్ అనుసంధానం ఇక ఈజీ!
AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.! ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Spotlight

Read More →