ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో బంగారు ఆభరణాల స్వాధీనంపై విజయవాడ ఆదాయపన్ను విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పెళ్లికాని వారు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ పరిమితిలోపు ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకోకూడదని స్పష్టం చేసింది. 250 గ్రాముల బంగారం కలిగి ఉన్నా స్వాధీనం చేసుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా స్పందించింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి