Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన!

Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి!

అమరావతికి (Amaravati) గుర్తింపుగా నిలిచిన 125 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సరైన నిర్వహణ, నిధ

Published : 2026-01-10 09:26:00
Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి!

అమరావతికి (Amaravati) గుర్తింపుగా నిలిచిన 125 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సరైన నిర్వహణ, నిధుల లేమితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. విగ్రహంలో రంధ్రాలు పడటంతో వర్షపు నీరు లోపలికి చేరి చారలు ఏర్పడటం, పెచ్చులు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అలాగే బౌద్ధ చరిత్రను వివరించే వీడియో దర్శిని వ్యవస్థ కూడా పాడవడంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన!

ఈ పరిస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవతో, గత ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పర్యాటక శాఖ అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ధ్యానబుద్ధ విగ్రహ (Buddha Statue) ఆధునికీకరణ కోసం రూ.1.85 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పర్యాటక శాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేసి, ఇటీవలే మరమ్మతు మరియు సుందరీకరణ పనులను అధికారికంగా ప్రారంభించారు.

Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆధునికీకరణ పనుల్లో భాగంగా విగ్రహంలోని రంధ్రాలను పూడ్చి, వర్షపు నీరు లోపలికి చేరకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాన్ని పూర్తిగా రంగులతో అలంకరించి, ప్రాంగణాన్ని సుందరంగా అభివృద్ధి చేయనున్నారు. బౌద్ధ వారసత్వానికి కేంద్రమైన అమరావతిలో ఉన్న ఈ ధ్యానబుద్ధ విగ్రహం సరికొత్త రూపంతో భక్తులు, పర్యాటకులకు శాంతి, ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. త్వరలోనే అమరావతి ఐకాన్‌గా ఈ ప్రాజెక్టు మరింత వైభవంగా దర్శనమివ్వనుంది.

Morning Habits: ఉదయం మీరు చేసే ఒక్క అలవాటు… 80% గుండెపోటులకు కారణమట!

అమరావతిలోని ధ్యానబుద్ధ విగ్రహ ఎత్తు ఎంత?
అమరావతిలోని ధ్యానబుద్ధ విగ్రహం 125 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.

AP TET 2025: ఏపీ టెట్‌–2025 తుది ఫలితాలు విడుదల… ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్‌ చూసుకోండి..!!

ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎంత నిధులు మంజూరు చేశారు?
ధ్యానబుద్ధ విగ్రహ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.85 కోట్లను మంజూరు చేసింది.

Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం!

ఆధునికీకరణ పనుల్లో ఏ ఏ మార్పులు చేస్తున్నారు?
విగ్రహంలోని రంధ్రాలను పూడ్చడం, వర్షపు నీరు లోపలికి రాకుండా చర్యలు తీసుకోవడం, విగ్రహానికి రంగులు వేయడం మరియు ప్రాంగణాన్ని సుందరీకరించడం వంటి పనులు చేస్తున్నారు.

International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!!
మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు..
విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు! ఈ నెల 21వ తేదీకి..
New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్!

Spotlight

Read More →