Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

Kurnool: కర్నూల్ జిల్లాలో రక్షణ శాఖ కీలక పరీక్ష..! డ్రోన్ మిసైల్ టెస్ట్!

2025-07-25 14:26:00
Vizag Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..! రూ.11,498 కోట్లతో భారీ టెండర్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో రక్షణ రంగానికి సంబంధించి కీలక ప్రయోగ పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం, పాలకొలను సమీపంలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ సందర్భంగా డ్రోన్ సాయంతో దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ వివరాలను ఆయన తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయడంతో పాటు, ప్రయోగానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.

Nimmala Comments: బాబుతో అభివృద్ధి, జగన్‌తో విధ్వంసం.. మంత్రి నిమ్మల ఆగ్రహం!


ఈ క్షిపణిని UAV-లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (ULPGM)-V3గా పేర్కొంటున్నారు. దీనిని డీఆర్‌డీవో (DRDO) ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. అలాగే, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEs), స్టార్టప్‌ల భాగస్వామ్యంతో రూపొందించారని మంత్రి తెలిపారు. అత్యాధునిక, సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసిందన్నారు.

NamoDroneDidi: ఏపీలో వారికి భలే చాన్సులే! రూ.10 లక్షలు విలువ చేసేవి రూ.2 లక్షలకే...


గతంలో కూడా అదే పరీక్ష కేంద్రంలో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థలపై ప్రయోగాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 2016–17లో స్థాపితమైన ఈ కేంద్రం దాదాపు 2,200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆధునిక ప్రయోగాల ద్వారా భారత్ డ్రోన్ ఆధారిత యుద్ధతంత్రంలో గణనీయ పురోగతిని సాధిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Pawan Kalyan: ఇక నన్ను నిర్మాతగానే చూస్తారు! ఫ్యాన్స్‌కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్!
Petition: తెలుగు రాష్ట్రాలకు మరోసారి షాక్..! ఈసారి కూడా లేనట్లే, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!
Constituency Reorganisation: ఏపీ, తెలంగాణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు! సెక్షన్ 26 ప్రకారం..
Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు! ముందే ప్లాన్ చేసుకోండి!
United Arab Emirates: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య... యూఏఈలో ప్రభుత్వ గొప్పతనం!

Spotlight

Read More →