Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Kurnool: కర్నూల్ జిల్లాలో రక్షణ శాఖ కీలక పరీక్ష..! డ్రోన్ మిసైల్ టెస్ట్!

 ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో రక్షణ రంగానికి సంబంధించి కీలక ప్రయోగ పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం, పాలకొలను సమీపంలోని నేషనల్ ఓపెన్

Published : 2025-07-25 14:26:00
Vizag Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..! రూ.11,498 కోట్లతో భారీ టెండర్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో రక్షణ రంగానికి సంబంధించి కీలక ప్రయోగ పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం, పాలకొలను సమీపంలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ సందర్భంగా డ్రోన్ సాయంతో దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ వివరాలను ఆయన తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయడంతో పాటు, ప్రయోగానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.

Nimmala Comments: బాబుతో అభివృద్ధి, జగన్‌తో విధ్వంసం.. మంత్రి నిమ్మల ఆగ్రహం!


ఈ క్షిపణిని UAV-లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (ULPGM)-V3గా పేర్కొంటున్నారు. దీనిని డీఆర్‌డీవో (DRDO) ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. అలాగే, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEs), స్టార్టప్‌ల భాగస్వామ్యంతో రూపొందించారని మంత్రి తెలిపారు. అత్యాధునిక, సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసిందన్నారు.

NamoDroneDidi: ఏపీలో వారికి భలే చాన్సులే! రూ.10 లక్షలు విలువ చేసేవి రూ.2 లక్షలకే...


గతంలో కూడా అదే పరీక్ష కేంద్రంలో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థలపై ప్రయోగాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 2016–17లో స్థాపితమైన ఈ కేంద్రం దాదాపు 2,200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆధునిక ప్రయోగాల ద్వారా భారత్ డ్రోన్ ఆధారిత యుద్ధతంత్రంలో గణనీయ పురోగతిని సాధిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Pawan Kalyan: ఇక నన్ను నిర్మాతగానే చూస్తారు! ఫ్యాన్స్‌కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్!
Petition: తెలుగు రాష్ట్రాలకు మరోసారి షాక్..! ఈసారి కూడా లేనట్లే, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!
Constituency Reorganisation: ఏపీ, తెలంగాణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు! సెక్షన్ 26 ప్రకారం..
Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు! ముందే ప్లాన్ చేసుకోండి!
United Arab Emirates: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య... యూఏఈలో ప్రభుత్వ గొప్పతనం!

Spotlight

Read More →