విజయవాడ: సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నిమ్మగడ్డ రమేశ్కుమార్... తిరుపతి ఉప ఎన్నికలో 35వేల దొంగ ఓట్లు... దొంగ ఓట్లతో గెలిచి భారీ మెజార్టీ వచ్చిందని చెప్పారు... డబ్బులివ్వక దొంగ ఓట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఓటర్ ప్రోఫైల్ అనేది వాలంటీర్లు ఎప్పుడో సేకరించి పెట్టారు... పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు... ప్రధాని సభకు వెళ్లారని ఒక వ్యక్తిని చంపడం సరికాదు... ఏపీలో ప్రజాస్వామ్యం ఒక విషమ పరిస్థితుల్లో ఉంది... ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి అని సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
విజయసాయిరెడ్డి ట్వీట్ పై పలు ప్రశ్నలు సంధించిన కనకమేడల!! సమాధానాలు ఉన్నాయా??
ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో వర్క్ షాప్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం!! మూడు పార్టీల ఆలోచన ఒక్కటే..
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి