కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు!

Breaking News: పేర్ని నాని సహా 40 మంది వైసీపీ నేతలపై కేసులు..! నిబంధనలు అతిక్రమించిన..!

 మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై మచిలీపట్నం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్

Published : 2025-09-20 06:45:00
USA New Rules: యూఎస్‌సీఐఎస్ కొత్త నిబంధనలు! అమెరికా గ్రీన్‌కార్డు కావాలంటే ఇది తప్పదు.. అర్హత ఇక కఠినమే!!

మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై మచిలీపట్నం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారని పోలీసులు ఆరోపించారు. దాదాపు 40 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో పేర్ని నానితో పాటు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టు వంటి ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నిన్న వైసీపీ శ్రేణులు "చలో మెడికల్ కాలేజ్" పేరుతో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అయితే, ఈ నిరసనకు ఎలాంటి అనుమతులు లేవని, ముందుగానే ఆంక్షలు విధించినట్లు పోలీసులు స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు మచిలీపట్నం వైపు తరలివచ్చి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు. పోలీసులు తరచూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజ్ వద్ద బహిరంగ ప్రదర్శనకు యత్నించారని ఆరోపించారు.

Tollywood Updates: ఆ జర్నలిస్టుపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం.. పురుషాధిపత్యం ఉన్న ఇండస్ట్రీలో.. కారణం ఇదే!

పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలు ప్రజల్లో గందరగోళానికి దారి తీసే అవకాశముందని, అందుకే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని కూడా అధికారులు వివరించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకోవడానికి అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చిందని మచిలీపట్నం పోలీసులు తెలిపారు.

CBN: రేపు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. శానిటేషన్ వర్కర్ల కోసం!

మాజీ మంత్రి పేర్ని నాని మరియు ఇతర నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు నిందిస్తూ కేసులు నమోదు చేశారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి హక్కు ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మచిలీపట్నం పోలీసులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో హాట్ టాపిక్‌గా మారగా, స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Chandrababu Meeting: గుడ్ న్యూస్.. జీఎస్టీ 2.0లో జరగబోయే మార్పులు ఇవే.! ప్రధాని మోదీకి అభినందనలు..
Vadodara girl: వడోదరలో అమ్మాయి నిరసనతో కలకలం.. అందరికీ ఎక్కువ, తనకు తక్కువ అంటూ!
Chandrababu Meets: జగన్ కి భారీ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు!
RD Scheme: కేవలం రూ.100తో ప్రారంభం..! 10 ఏళ్లలో రూ.17 లక్షల నిధి..!
Jr NTR Injury: యాడ్ షూటింగ్‌లో కిందపడిన ఎన్టీఆర్.. అభిమానుల్లో ఆందోళన!
SBI Scholorship: 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వరకు అర్హత..! ఏటా రూ.20 లక్షల వరకూ సాయం..!

Spotlight

Read More →