Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం... Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం...

Breaking News: పేర్ని నాని సహా 40 మంది వైసీపీ నేతలపై కేసులు..! నిబంధనలు అతిక్రమించిన..!

 మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై మచిలీపట్నం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్

Published : 2025-09-20 06:45:00
USA New Rules: యూఎస్‌సీఐఎస్ కొత్త నిబంధనలు! అమెరికా గ్రీన్‌కార్డు కావాలంటే ఇది తప్పదు.. అర్హత ఇక కఠినమే!!

మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై మచిలీపట్నం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారని పోలీసులు ఆరోపించారు. దాదాపు 40 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో పేర్ని నానితో పాటు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టు వంటి ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నిన్న వైసీపీ శ్రేణులు "చలో మెడికల్ కాలేజ్" పేరుతో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అయితే, ఈ నిరసనకు ఎలాంటి అనుమతులు లేవని, ముందుగానే ఆంక్షలు విధించినట్లు పోలీసులు స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు మచిలీపట్నం వైపు తరలివచ్చి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు. పోలీసులు తరచూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజ్ వద్ద బహిరంగ ప్రదర్శనకు యత్నించారని ఆరోపించారు.

Tollywood Updates: ఆ జర్నలిస్టుపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం.. పురుషాధిపత్యం ఉన్న ఇండస్ట్రీలో.. కారణం ఇదే!

పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలు ప్రజల్లో గందరగోళానికి దారి తీసే అవకాశముందని, అందుకే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని కూడా అధికారులు వివరించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకోవడానికి అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చిందని మచిలీపట్నం పోలీసులు తెలిపారు.

CBN: రేపు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. శానిటేషన్ వర్కర్ల కోసం!

మాజీ మంత్రి పేర్ని నాని మరియు ఇతర నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు నిందిస్తూ కేసులు నమోదు చేశారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి హక్కు ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మచిలీపట్నం పోలీసులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో హాట్ టాపిక్‌గా మారగా, స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Chandrababu Meeting: గుడ్ న్యూస్.. జీఎస్టీ 2.0లో జరగబోయే మార్పులు ఇవే.! ప్రధాని మోదీకి అభినందనలు..
Vadodara girl: వడోదరలో అమ్మాయి నిరసనతో కలకలం.. అందరికీ ఎక్కువ, తనకు తక్కువ అంటూ!
Chandrababu Meets: జగన్ కి భారీ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు!
RD Scheme: కేవలం రూ.100తో ప్రారంభం..! 10 ఏళ్లలో రూ.17 లక్షల నిధి..!
Jr NTR Injury: యాడ్ షూటింగ్‌లో కిందపడిన ఎన్టీఆర్.. అభిమానుల్లో ఆందోళన!
SBI Scholorship: 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వరకు అర్హత..! ఏటా రూ.20 లక్షల వరకూ సాయం..!

Spotlight

Read More →