Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు... Amaravati Development: అమరావతికి 2028 డెడ్ లైన్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! Seed Access Road: రాజధానిలో తొమ్మిది వరుసల రాజమార్గం..సీడ్ యాక్సెస్ రోడ్! పూర్తి గ్రౌండ్ రిపోర్ట్! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు... Amaravati Development: అమరావతికి 2028 డెడ్ లైన్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! Seed Access Road: రాజధానిలో తొమ్మిది వరుసల రాజమార్గం..సీడ్ యాక్సెస్ రోడ్! పూర్తి గ్రౌండ్ రిపోర్ట్! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్!

Mumbai Train Blasts: ముంబై సబర్బన్ రైళ్లలో పేలుళ్ల కేసు..! 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు!

2006 జులై 11న ముంబై సబర్బన్ రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015లో ప్రత్యేక కోర్టు మరణశిక్ష, జీవిత ఖైదులు విధించిన తీర్పును కొట్టివేసింది. మొత్తం 188 మంది మృతి చెందగా, 800 మందికిపైగా గాయపడ్డారు. న్యాయస్థానం, సాక్ష్యాల లోపం, దర్యాప్తు తడవుల కారణంగా ఈ తీర్పును ఇచ్చింది. నిందితులు దాదాపు 20 ఏళ్లుగా జైల్లో గడిపారు. తాజా తీర్పు వారి కుటుంబాలకు ఊరట కలిగించింది.

Published : 2025-07-21 11:12:00
Supreme Court: వైసీపీకి టెన్షన్...టెన్షన్! ఆ కేసు పై సుప్రీమ్ తీర్పు... ఏమిటంటే!


2006 జులై 11న ముంబై (Mumbai) లోని సబర్బన్ (Suburban) రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు (Bombay High Court) నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు (Special Court) ఇచ్చిన తీర్పును (Verdict) కొట్టివేసింది. ఏడు రైళ్లలో దాడులు జరగ్గా మొత్తం 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికిపైగా గాయపడ్డారు.
 

Consecutive holidays: పాఠశాలలకు సెలవుల పండుగ… మూడు రోజులు క్లాసులుండవు... ఎందుకో తెలుసా!

2015లో స్పెషల్ కోర్టు (Special Court) ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎస్.ఎస్. షిండే (Justice S.S. Shinde), జస్టిస్ మనీశ్ పిటాలే (Justice Manish Pitale) లతో కూడిన డివిజన్ బెంచ్ (Division Bench) రద్దు చేస్తూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, ప్రత్యేక కోర్టు ఈ 12 మంది నిందితులను దోషులుగా ప్రకటించి వారిలో ఏడుగురికి మరణశిక్ష (Death Sentence), ఐదుగురికి జీవిత ఖైదు (Life Imprisonment) విధించడం గమనార్హం.
 

Donald Trump: అక్రమ వలసదారులను బయటకు ఈడ్చేయాలి..! ట్రంప్ హెచ్చరిక!

ప్రాసిక్యూషన్ (Prosecution) ప్రకారం.. పాకిస్థాన్ (Pakistan) నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం లష్కరే తోయిబా (Lashkar-e-Taiba - LeT), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (Students Islamic Movement of India - SIMI) సభ్యులు ఈ దాడులను ప్లాన్ (Plan) చేసి అమలు చేశారు. నిందితులపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడం, సాక్ష్యాలు లేకపోవడం, దర్యాప్తులో లోపాలను గుర్తించిన న్యాయస్థానం (Court).. నిందితులకు, ఈ దాడులకు సంబంధం లేదని పేర్కొంది. వారిని విడుదల చేయాలని ఆదేశించింది.
 

Multanis attack: పోలీసులపై ముల్తానీల దాడి.. వాహనాలు ధ్వంసం.. 9 మందికి గాయాలు!

ముంబై సబర్బన్ రైలు నెట్‌వర్క్‌ (Suburban Rail Network) లోని ఖార్ రోడ్ (Khar Road), బాంద్రా (Bandra), జోగేశ్వరి (Jogeshwari), బోరివలి (Borivali), మాతుంగా (Matunga), మీరా రోడ్ (Mira Road), మహిమ్ జంక్షన్ (Mahim Junction) స్టేషన్లలో ఆ రోజు సాయంత్రం 6:24 నుంచి 6:35 గంటల మధ్య జరిగాయి. పేలుళ్లు రైళ్లలోని ఫస్ట్-క్లాస్ కంపార్ట్‌మెంట్‌ (First-Class Compartment) లలో సంభవించాయి. రద్దీ సమయంలో పేలుళ్లు జరగడంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. కాగా, నిర్దోషులుగా విడుదల కానున్న నిందితులు దాదాపు రెండు దశాబ్దాలుగా (Two Decades) జైలు జీవితం గడిపారు. తాజాగా బాంబే హైకోర్టు (Bombay High Court) ఇచ్చిన తాజా తీర్పు వారి కుటుంబాలకు భారీ ఊరటనిచ్చింది (Big Relief).
 

Tadipatri Incident: తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. 18 మంది వైకాపా, తెదేపా వర్గీయులపై కేసు!
Liquor Sales: ఏపీ లిక్కర్ సేల్స్‌లో బ్రాండెడ్ హవా..! 56 శాతం పెరిగిన అమ్మకాలు.. కారణమదే..?
Donakonda: క్షిపణి కేంద్రానికి దొనకొండలో ఆరా… త్వరలో పూర్తి స్పష్టత!
Mgnregs Scheme: ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కొత్త కండిషన్..! ఇలా చేయకపోతే డబ్బులు ఇవ్వరు!
AP Liquor Scam: త్వరలోనే జగన్ అరెస్ట్.. బాంబు పేల్చిన కూటమి! కేబినెట్ సభ్యులందరినీ..!

Spotlight

Read More →