Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు! వారికి కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొన్ని ఐఏఎస్ అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 03.09.2025 నుండి అమల్లోకి వచ్చాయి.

Published : 2025-09-04 08:01:00
New Pensions: శుభవార్త! ఏపీలో వారందరూ పెన్షన్లు అప్లై చేసుకోండి! వచ్చే నెల నుండే రూ.4 వేలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొన్ని ఐఏఎస్ అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 03.09.2025 నుండి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ముఖ్య పదవుల్లో కొత్తగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ, పలు జిల్లాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Nominated List: ఏపీలో మరో 11 కార్పోరేషన్లకు బోర్డు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..

మొదటగా, రోనంకి కుర్మానాథ్ (IAS-2016)ను సర్వే సెటిల్మెంట్స్ & ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన స్థానంలో ఇంతవరకు అదనపు బాధ్యతలు నిర్వహించిన నల్లం ప్రభాకర రెడ్డి (IAS-2013)ను రిలీవ్ చేశారు. అదే విధంగా, మేఘ స్వరూప్ (IAS-2021)ను ఈస్ట్ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించారు. ఈ బాధ్యతలు ఇంతవరకు నిర్వహించిన ఎస్. చిన్ని రాముడు (IAS-2018)ను బదిలీ చేశారు.

Alignment: సంచలన నిర్ణయం! రెండు కొత్త రైల్వే లైన్లు.. అలైన్‌మెంట్‌ మార్పు!
Free Operations: నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు.. ఈ నెల 21 వరకు వైద్య శిబిరం..

గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా అశుతోష్ శ్రీవాస్తవ (IAS-2021) నియమితులయ్యారు. ఆయన స్థానంలో పనిచేసిన అమిలినేని భార్గవ తేజ (IAS-2018)ను బదిలీ చేశారు. అదేవిధంగా, యస్వంత్ కుమార్ రెడ్డి (IAS-2021)ను పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించడంతో పాటు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA, పార్వతీపురం అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

Koushalam: నిరుద్యోగులకు శుభవార్త! కౌశలం పోర్టల్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం! ఎలాగంటే?

తిరుమాని శ్రీ పూజా (IAS-2022)ను పాడేరు ITDAలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా నియమించారు. కల్పశ్రీ (IAS-2022)ను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ (విజిలెన్స్)గా నియమించారు. బచ్చు స్మరణ్ రాజ్ (IAS-2022)ను రంపచోడవరం ITDAలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ పదవిలో ఉన్న కట్ట సింహాచలం (IAS-2019) బదిలీ అయ్యారు.

Kiwi- Papaya: కివి vs బొప్పాయి! ఈ రెండిటిలో ఏది బెస్టో మీకు తెలుసా!

బదిలీ అయ్యి ఇంకా కొత్త పోస్టింగ్ ఇవ్వని అధికారులు, తదుపరి ఆదేశాల కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి హాజరుకావాలని ప్రభుత్వ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ మార్పులతో, రాష్ట్రంలో యువ ఐఏఎస్ అధికారులకు కీలక పదవులు లభించాయి.

Gold Smugling Case: గోల్డ్ స్మగ్లింగ్ కేసు! రూ.100 కోట్లకు పైగా జరిమానా! రన్యారావు కు బిగ్ షాక్!
Pawan Kalyan: ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్! రూ.1,120 కోట్లు విడుదల... వారి ఖాతాల్లో జమ!
Vehicle Tax: సుప్రీంకోర్టు కీలక తీర్పు! రూ.22.71 లక్షల పన్ను వెనక్కి.. ఆ వాహనాలు ప్రభుత్వానికి పన్ను కట్టక్కర్లేదు!
Bank Holiday: ఆర్బీఐ కీలక ప్రకటన! సెప్టెంబర్ 5 న అన్ని బ్యాంకులు సెలవు!

Spotlight

Read More →